Donate Right - Bharatiyulam

చరిత్రలో ఈ రోజు - Charitra lo eroju@ భారతీయులం


updated soon   

 


Photobucket
     
తేది / రోజు
చరిత్ర లో ఈరోజు - Charitra lo eroju
international observances & Holidays
జనవరిJanuary - 01
1:
- నూతన ఆంగ్ల సంవత్సరాది.
- 1-7: రహదారి భద్రతా వారోత్సవాలు.

1880: భారత తపాలా శాఖ ‘మనియార్డర్‌’ సిస్టం ను ప్రవేశపెట్టింది.

1953: విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ స్థాపించబడింది.

1955: ప్రముఖ రసాయనశాస్తవ్రేత్త, శాంతిస్వరూప్‌ భట్నాగర్‌ మరణించాడు. ఈయన పేరుమీదే శాంతిస్వరూప్‌ భట్నాగర్‌ అవార్డు ను ఏర్పాటు చేశారు.

2002: ఐరోపా లోని 13 దేశాల్లో యూరో నాణేలు, నోట్లను చెలామణీ లోకి తెచ్చారు.

2007: ప్రసిద్ధ తెలుగు సినిమా నిర్మాత డూండీ వర్థంతి.
Global Family Day - formerly One Day of Peace and Sharing, recognized by the UN.
World Day of Peace - established by Pope Paul VI in his letter dated on 8.12.1967
2:
ప్రపంచ శాంతి దినోత్సవం
3:
మహిళా టీచర్స్ డే
4:
వరల్డ్ బ్రెయిలీ దినోత్సవం
5:
సైనిక దినోత్సవం
6:
7:
8:
9:
ప్రవాస భారతీయ దివస్
Non- Resident Indian Day.

Pravasiya Bharatiya Divas
10:
ప్రపంచ నవ్వుల దినోత్సవం
world laughter day
11:
జాతీయ విద్యాదినోత్సవం
international
add a minute and 4 degrees day.
12:
 జాతీయ యువజన దినోత్సవం
స్వామీ వివేకానంద జయంతి
National Youth Day,
Swami Vivekaanand  Birthday
13:
అరబీఈన్
14:


Makar Sankranti,



15:
వరల్డ్ రిలిజియన్ దినోత్సవం, సైనిక దినోత్సవం
Pongal,
Army Day
16:
కనుమ
17:
ఎలక్షన్ కమిషన్ స్థాపక దినోత్సవం
18:
19:
20:
21:
మణిపూర్, మేఘాలయ,త్రిపుర రాష్ట్రాల అవతరణ దినోత్సవం
22:
23:
సుభాష్‌చంబ్రోస్ జయంతి
దేశభక్తి దినోత్సవం
Netaji Subhas Chandra Bose's Birthday,
24:
25:
ఇండియా టూరిజం దినోత్సవం
ఇంటర్నేషనల్ ఎక్సైజ్ దినోత్సవం
International Customs and Excise Day,
Tourism Day (India)
26:
భారత గణతంత్ర దినోత్సవం
ఇంటర్నేషనల్ కస్టమ్స్ దినోత్సవం
Republic Day,

International
Customs Day
27:
International Holocaust Remembrance Day
28:
శ్రీ పంచమి
Basanta Panchami/Shree Panchami 
29:
30:
అమరవీరుల సంస్మరణ దినం
గాంధీజీ వర్థంతి
కుష్టువ్యాధి నివారణ దినోత్సవం
 International Adopt-A-Rabbit Day,

Martyrss Day,

Leprosy Prevention Day,

Sarvodaya Day
31:
ఫిబ్రవరిFebruary - 02
1:
2:
World
Wetlands Day
3:
4:
World
Cancer Day
5:
Milad-Un-Nabi or Id-E-Milad
6:
International Day of Zero Tolerance to Female Genital Mutilation
7:
Guru Ravidas Jayanti
8:
9:
10:
11:
12:
Rose Day
13:
14:
Valentine Day
15:
16:
Maharshi Dayanand Saraswati Jayanti 
17:
18:
19:
Maharaja Shivaji's Birthday,
20:
మహాశివరాత్రి
Maha Shivaratri
21:
International Mother Tongue Day
22:
23:
24:
Central Excise Tax Day
25:
26:
27:
28:
National Science Day
29:
30:
31:
మార్చి
March - 03
1:
2:
3:
National Defence Day
4:
National Safety Day ( Security of Industrial  Institutions)
5:
యాజ్ దహుం షరీఫ్
6:
7:
Holika Dahan (Dolyatra)
8:
హోలీ

Holi,
International Women’s Day; International Literacy Day
9:
World Kidney Day
10:
11:
12:
Central Industrial Security Force (CISF) Foundation day
13:
International Woman's Day(second Sunday in May)
14:
World Consumer Day
15:
Kanshi Ram's Birthday,
World Disabled Day; World Consumer Rights Day
16:
National Vaccination Day
17:
18:
Ordnance Manufacturing Day
19:
World Disabled Day
20:
World Disabled Day
21:
World Forestry Day; International Day for the Elimination of Racial Discrimination.
22:
World Water day,
 Bihar Day,
23:
ఉగాది
World Meteorological Day,
Chaitra Sukhladi/Gudi Padava/Ugadi/Cheti Chand,
Ram Manohar Lohia’s Birth Day (Anniversary),
Bhagat Singh , Sukhdev And Rajguru’s Martyrdam Day
24:


World TB (Tuberculosis) Day,


Rural Postal Life Insurance Day

25:
Sacrifice Day of Ganesh Shankar Vidyarthi
26:
National Day of Bangladesh
27:
Worldtheatre Day
28:
29:
30:
Rajasthan Day,
31:
ఏప్రిల్April - 04
1:
Utkal Dibasa


(Orissa day)


Ram Navami 

2:
3:
4:
5:
జగజ్జీవన్‌రాం జయంతి
National Maritime Day,
Mahavir Jayanti 
6:
గుడ్‌ఫ్రైడే      
Good Friday 
7:
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
World Health Day,
Special Protection Group (SPG) Foundation Day,
World Health Day,
Easter
8:
9:
10:
World Homeopathy Day (Birth day of Samuel Hanimen) 
11:
12:
13:
Vaisakhi/Vishu
14:
World Aeronautics and Cosmology Day,
Dr. B. R. Ambedkar's Birthday,
Mesadi/Vaisakhadi (Bengal)/Bahag Bihu (Assam)
15:
16:
17:
World Hemophilia Day
18:
World Heritage Day
19:
20:
21:
Indian Civil Service Day
22:
Earth Day
23:
World Books and Copyright Day
24:
బసవ జయంతి
Panchayat Divas 
25:
26:
27:
28:
29:
30:
31:
ఏప్రిల్ నెల ఆఖరి శని వార ‘ప్రపంచ పశువైద్య దినోత్సవం’
మేMay - 05
1:
ప్రపంచ కార్మికదినోత్సవం... (మే డే).
1913: కమ్యూనిస్ట్‌ యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య జననం.
1915: ఆంధ్ర రాష్ట్రంలో కమ్యూనిస్ట్‌ పార్టీ అవతరించింది.
1960: గుజరాత్‌, మహారాష్టల్రు రెండు రాష్ట్రాలుగా విడిపోయాయి.
1963: సీనియర్ సిటిజన్స్ డే (వృద్ధుల దినోత్సవం) (మసాఛుసెట్స్)
1982: ప్రముఖ సంపాదకులు గోరాశాస్ర్తి మరణం.
1967: ఉత్తర ప్రదేశ్ గవర్నర్‌గా బెజవాడ గోపాలరెడ్డి పదవీబాధ్యతలు చేపట్టాడు.



ప్రపంచ ఆస్తమా దినోత్సవం ( మొదటి మంగళవారం మే నెలలో)
International Labour Day (Worker’s Day of May Day)
2:
1921: సత్యజిత్‌ రే జననం.
3:
1830: ప్రతీ రోజూ ప్రయాణీకులను తీసుకువెళ్ళటానికి, ఆవిరితో నడిచే రైలు (పొగబండి) సేవలు, మొదటి సారిగా మొదలయ్యాయి.


ప్రంపచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం (వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడమ్‌ డే).
 సూర్య దినోత్సవం (సన్‌ డే).
1969: భారత రాష్ట్రపతిగా వి.వి.గిరి పదవిని చేపట్టాడు


2002 : భారత వాయుసేనకు చెందిన మిగ్-21 విమానం, జలంధర్ లోని, బాంక్ ఆఫ్ రాజస్థాన్ దగ్గర కూలిపోయి, ఏడుగురు బాంక్ ఉద్యోగులు, 1 కూలీ మరణించగా, 17మంది గాయ పడ్డారు. పైలట్ ఫ్లైట్ లెఫ్ట్‌నెంట్ ఎస్.కె. నాయక్ క్షేమంగా తప్పించుకున్నాడు.


1913: భారత్‌లో తొలి చలనచిత్రం (రాజా హరిశ్చంద్ర) విడుదలైంది.
1939: నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ స్థాపించాడు.
1969: భారత మూడవ రాష్టప్రతి జాకీర్‌ హుస్సేన్‌ మరణం.
జననాలు

1932: ప్రసిద్ధ భాషావేత్త, బూదరాజు రాధాకృష్ణ

1959: ఉమా భారతి, కాషాయధారిణి, బారతదేశపు రాజకీయవేత్త.
Press Freedom Day, International Energy Day
4:
1799: టిప్పు సుల్తాన్‌ మరణించాడు.
1979: సుప్రసిద్ధ తెలుగు రచయిత గుడిపాటి వెంకటాచలం మరణించారు.
1905 కాంగ్రా భూకంపం లో 20,000 మంది ప్రజలు మరణించారు.

1979 ప్రముక భావకవి అబ్బూరి రామకృష్ణారావు మరణించారు

ప్రపంచ అగ్నిమాపక దళ దినోత్సవం


త్యాగరాజు జయంతి:మే 4, 1767వ సంవత్సరం.


త్యాగరాజు జయంతి:మే 4, 1767వ సంవత్సరం.. వైశాఖ శుద్ధ షష్టి నాడు ప్రముఖ వాగ్గేయకారుడు త్యాగయ్య జన్మించారు. తల్లిదండ్రులు సీతయ్య, రామబ్రహ్మం. గురువు శొంఠి వెంకట రమణయ్య. 72 మేళకర్త రాగాలలో త్యాగయ్య కృతులను రచించాడు. 2400 కీర్తనలు రచించారని పరిశోధకుల ఉవాచ. జగనానందకారక (నాటరాగం), దుడుకుగల నన్నే దొర కొడుకు బ్రోచురా (గౌళ), సాధించనే మనసా (అరభి), కనకన రుచినా (వరాళి), ఎందరో మహానుభావులు (శ్రీరాగం) అనే అయిదు కీర్తనలు ‘ఘనరాగ పంచరత్న కీర్తనలు’గా ప్రసిద్ధిగాంచాయి. 

‘నౌకాచరిత్ర’ ప్రహ్లాద భక్త విజయం అనే యక్షగానాలు.. వీరి ఇతర రచనలు. త్యాగరాజ కీర్తనలు లేకపోతే.. కర్ణాటక సంగీతమే లేదన్నంతగా.. వీరి కీర్తనలు పం డిత పామర జనరంజకమయ్యాయి. వీరి పూర్వీకులు కర్నూలు జిల్లా కంభం తాలూ ాలోని కాకర్ల గ్రామం నుండి తమిళ నాడులోని తిరుచానూరుకు తరలి వెళ్లారు. కాకర్ల అనే గ్రామ నామమే వీరి ఇంటిపేరుగా మారింది. ఈయన పరాభవ సంవత్సరం, పుష్య బహుళ పంచమి (జనవరి 6, 1847) నాడు మరణించారు. తిరువయ్యూరులోని వీరి సమాధిపైన బెంగళూరు నాగరత్నమ్మ అనే సంగీత విద్వాంసురాలు 1925లో దేవాలయం కట్టించింది.1940 నుండి ప్రతి సంవత్సరం దేశమంతటా పుష్య బహుళ పంచమి నాడు త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరుగుతాయి.
International Firefighters' Day
Star Wars Day
5:
1260: కుబ్లైఖాన్‌ మంగోల్‌ చక్రవర్తి అయ్యాడు.
వరల్డ్ అథ్లెటిక్స్ దినోత్సవం,
అంతర్జాతీయ మంత్రసానుల దినోత్సవం
1260: కుబ్లైఖాన్‌ మంగోల్‌ చక్రవర్తి అయ్యాడు.
కారల్‌ మార్క్స్‌ జయంతి:మే 5, 1818వ సంవత్సరంలో కారల్‌ మార్క్స్‌ జర్మనీలోని యూదు కుటుంబంలో జన్మించాడు. 1841 తరువాత లుడ్విగ్‌ ఫొయెర్‌ బ్యాక్‌ ప్రభావంతో భౌతికవాదిగా మారాడు. పారిస్‌లోని విప్లవోద్యమంలో పాల్గొన్నాడు. జర్మనీ మార్క్స్‌ను దేశం నుండి బహిష్కరించింది. 1845లో ఫ్రాన్స్‌ కూడా మార్క్స్‌ను వెలి వేసింది. తరువాత మార్క్స్‌ బెల్జియం వెళ్లాడు. పాత సోషలిస్ట్‌ సంస్థలన్నీ కలిసి 1847లో ‘కమ్యూనిస్ట్‌ లీగ్‌’గా ఏర్పడ్డాయి. ఎంగెల్స్‌తో కలిసి ఆ సంస్థకు ఎజెండాగా 1848 నాటికి కమ్యూనిస్ట్‌ పార్టీ ప్రణాళికను సిద్ధం చేశాడు. ఫ్రాన్స్‌, జర్మనీల్లో రాచరికాల మీద తిరుగు బాట్లు పెల్లుబికాయి. బెల్జియం కూడా మార్క్స్‌ ను దేశం నుంచి బహిష్కరించింది. చివరకు మార్క్స్‌ లండన్‌ చేరుకుని 1859లో ‘ఆర్థిక శాస్త్ర విమర్శ’ అనే గ్రంధాన్ని రాశాడు. ‘పెట్టుబడి’ (క్యాపిటల్‌) నాలుగు భాగాలుగా రచించాడు. 1864లో మార్క్స్‌ అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఫస్ట్‌ ఇంటర్నేషనల్‌) ను స్థాపించి ప్రపంచవ్యాప్తంగా కార్మికోద్యమాలు పెంపొందించడానికి దోహదం చేశాడు. మార్చి 14, 1883న మార్క్స్‌ మరణించాడు. 
International Midwives Day,
Happy Birth Day of Pakistan Fisher Folk Forum,
Buddha Purnima 
6:
ప్రపంచ పెంపుడు జంతువుల దినోత్సవం
International Awareness Day
for Osteogenesis Imperfecta (Brittle Bones),
7:
1861: విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ జన్మదినం

1924: స్వాతంత్ర్య సమర యోధుడు అల్లూరి సీతారామ రాజు మరణించాడు.అల్లూరి సీతారామరాజు జమేదారు కంచూమీనన్‌చే బంధించబడ్డాడు.

1964: ప్రసిద్ద రంగస్థల నటి, గాయని, చలనచిత్ర కళాకారిణి పసుపులేటి కన్నాంబ మరణించారు.

1972: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య మరణించారు.

1983: 7 వ అలీన దేశాల శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలో ఇందిరా గాంధీ అద్యక్షతన ప్రారంభం.
Rabindranath Tagore's Anniversary Day
8:
 ప్రపంచ రెడ్‌క్రాస్‌ దినోత్సవం (1863: రెడ్‌క్రాస్‌ సంస్థ స్థాపించబడింది)
1973: ఆంధ్రవిశారద తాపీ ధర్మారావు మరణించారు.
౧౯౩౩ 1933 - గాంధీజీ బ్రిటీష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ౨౧ 21 రోజులు నిరాహార దీక్ష ప్రారంభించారు.
World Red Cross & Red Crescent Day,
Guru Rabindranath's Birthday,

World Laughter Day,
World Thalassamia Day,
International Pthylesemia Day  
9:
1866: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు గోపాలకృష్ణ గోఖలే జన్మించారు.
1981: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ మరణించారు.
1986: ఎవరెస్టు పర్వతం ఎక్కిన మొదటి విజేత టెన్సింగ్‌ నార్కే మరణించారు.
Time of Remembrance and Reconciliation for Those Who Lost Their
Lives during the Second World War
, recognized by the UN
10:
1981: భారత్‌లో (బొంబాయిలో) తొలి డే/నైట్‌ వన్డే మ్యాచ్‌ జరిగింది.


1981: భారత్‌లో (బొంబాయిలో) తొలి డే/నైట్‌ వన్డే మ్యాచ్‌ జరిగింది.
1857: భారత స్వాతంత్ర్యోద్యమము:ఢిల్లీ దగ్గర ఉన్న మీరట్‌కాజెర్న్ సిపాయిల తిరుగుబాటు తో మొదటి స్వాతంత్ర్య యుద్ధం మొదలైన రోజు.
1857: భారత స్వాతంత్ర్యోద్యమము: 10న 11వ, 20వ అశ్వదళం సమావేశమై అధికారులను ధిక్కరించి 3వ పటాలాన్ని విడిపించారు. మే 11న ఇతర భారతీయులతో కలసి సిపాయిలు ఢిల్లీ చేరుకొని చివరి మొగలు చక్రవర్తి బహదూర్‌షా 2 నివాసమైన ఎర్రకోటని ఆక్రమించి చక్రవర్తిని ఢిల్లీసుల్తాన్ గా తిరిగి అధికారాన్ని స్వీకరించాల్సిందిగా వత్తిడి చేసారు. బహదూర్‌షా మొదట అంగీకరించకపోయినా, తరువాత ఒప్పుకొని తిరుగుబాటుకు నాయకత్వాన్ని వహించాడు.
1969 : అపోలో-10 వ్యోమ నౌక, రోదసీ నుంచి భూమి ఎలా కనిపిస్తోందో చూసి, మొట్టమొదటి సారిగా, రంగుల చిత్రాలను, తీసి పంపింది.
1993: రెండుసార్లు ఎవరెస్టు పర్వతాన్నెక్కిన మొదటి స్త్రీ సంతోషి యాదవ్ రెండోసారి ఎక్కిన రోజు.
11:
జాతీయ వైజ్ఞానిక దినోత్సవం (టెక్నాలజీ డే) 1998 మే 11వ తేదీన భారత్‌ రెండవసారి (మొదటి అణు పరీక్షలు మే 18, 1974లో జరిగాయి) రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌ వద్ద అణుపరీక్షలు నిర్వహించింది. అప్పటి నుండి ఈ తేదీన.. జాతీయ వైజ్ఞానిక దినోత్సవం జరుపబడుతుందని భారత ప్రభు త్వం ప్రకటించింది. ఈ అణుపరీక్షలకు ‘ఆపరేషన్‌ శక్తి’ అని పేరుపెట్టారు. ఈ అణు పరీక్షలతో భారత్‌ అణ్వస్త్ర దేశంగా అవతరించింది.
1961: హైదరాబాదులో ప్రముఖ సమావేశ మందిరం, రవీంద్రభారతి ప్రారంభమైంది.
1784 : టిప్పు సుల్తాను ఇంగ్లాండు తో మైసూరు శాంతి ఒప్పందం చేసుకున్నాడు.  1850: మొదటి సారిగా ఇటుకలతో భవనాలు కట్టడం శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో మొదలైంది.
1929: రోజువారీ టెలివిజన్ ప్రసారాలు మొదటిసారిగా ప్రసారమయ్యాయి (వారానికి 3 రాత్రులు).
1965: భారత దేశంలో, 1965 లో, ఒక్క నెలలోపే వచ్చిన 2 తుఫానులలో, మొదటి తుఫానుకి 35,000 మంది మరణించారు.
1991కళాభారతి ఆడిటోరియము విశాఖపట్నంలోని పిఠాపురం కాలనీలో ప్రారంభించారు.3 మార్చి 1991 విశాఖపట్నం లో సాంస్కృతిక కార్యక్రమాలకు, సంప్రదాయ కళలకు కాణాచి అయిన కళాభారతి వ్యవస్థాపక దినోత్సవము.
2000భారతదేశ జనాభా 100 కోట్లకు చేరింది.
1895 :జిడ్డు కృష్ణమూర్తి భారత దేశపు తత్త్వవేత్త (సాంగ్స్ ఆఫ్ లైఫ్) జన్మించాడు.
National Technological Day
12:
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: 
మే 12, 1820న ఫ్లొరెన్స్‌ నైటింగేల్‌.. ఇటలీలోని ఫ్లొరె న్స్‌ నగరంలో జన్మించింది. 1853లో లండన్‌ లోని ఓ స్ర్తీల ఆసుపత్రిలో సూపరిం టెండెంట్‌ గా చేరింది. 1854లో క్రిమియా యుద్ధంలో టర్కీలో గాయపడిన సైనికులకు సేవలు చేయ డానికి నర్సుల బృందాన్ని వెంటబెట్టుకొని వె ళ్లింది. నర్సుల వృత్తికే మార్గదర్శకమైన ఆమె సేవలను గురిస్తూ.. చేతిలో.. వెలిగించిన లాం తరు పట్టుకుని ఉన్న ఓ స్ర్తీ బొమ్మను నర్సుకు ప్రతీగా పేర్కొంటున్నాయి చరిత్ర గ్రంథాలు. 1959లో ‘నోట్స్‌ ఆఫ్‌ నర్సింగ్‌’ అనే పుస్తకాన్ని ప్రచురించింది. ప్రపంచంలోనే తొలి నర్సుల శిక్షణా కళాశాలను స్థాపిం చింది. ఆమె జన్మదినమైన మే 12వ తేదీన ‘అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపు కుంటున్నారు. నైటింగేల్‌ ‘లేడ్‌ విత్‌ ద లాంప్‌’ అనే బిరుదు పొందింది. ఆగస్ట్‌ 13, 1910న నైటింగేల్‌ మరణించింది.మాతృ దినోత్సవం (మదర్స్‌ డే): ‘మదర్‌ ఆఫ్‌ గాడ్స్‌’ రియాకు నివాళులర్పించే నేపథ్యం లో ఈ ఉత్సవాన్ని తొలిసారిగా గ్రీసు దేశంలో నిర్వహించారు. 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌ లో తల్లులకు గౌరవపూర్వకంగా.. ‘మదరింగ్‌ సండే’ పేరిట ఉత్సవాలు జరిపినట్టు తెలుస్తోం ది. సివిల్‌ వార్‌ గాయాల స్మృతులు చెరిగిపో యేలా చేసేందుకు ‘మదర్స్‌ ఫ్రెండ్‌షిప్‌ డే’ నిర్వ హించింది జర్విస్‌. 1905లో జర్విస్‌ చనిపో గా.. ఆమె జ్ఞాపకార్ధం.. ఆమె కూతురు అన్నా జర్విస్‌ ‘మదర్స్‌ డే’ నిర్వహించాలని ప్రచారం చేసింది. 1910లో అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం ‘మదర్స్‌ డే’ గుర్తించిన మొదటి రాష్ట్రం. 1914లో అమెరికా అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్‌ ‘మదర్స్‌ డే’ను అధికారికంగా గుర్తించాడు. ప్రపంచవ్యాప్తంగా మే నెల రెండవ ఆదివారం నాడు ‘మదర్స్‌ డే’ జరుపుకుంటున్నారు.1895: ప్రసిద్ధ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి జన్మించారు.

International
Nurses Day
13:
జాతీయ సంఘీభావ దినోత్సవం (నేషనల్‌ సోలిడారిటీ డే)
1857: మలేరియా వ్యాధి కారకాన్ని కనుగొన్న శాస్తవ్రేత్త రోనాల్డ్‌ రాస్‌ అల్మోరాలో జన్మించారు.
1905: భారత మాజీ రాష్టప్రతి ఫక్రుద్దీన్‌ ఆలీ అహ్మద్‌ జన్మించారు.
1952: భారతదేశ ప్రథమ లోక్‌సభ తొలిసారిగా సమావేశమైంది.
1962: భారత రెండవ రాష్టప్రతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్‌ అధికారం చేపట్టారు.
1967: భారత మూడవ రాష్టప్రతిగా జాకీర్‌ హుస్సేన్‌ అధికారంలోకి వచ్చారు.
14:
1811: పరాగ్వే జాతీయదినోత్సవం (ఈ రోజు స్పెయిన్‌ నుండి స్వాతంత్య్రం పొందింది)
1968: 60వ దశకంలో చైనా, పాకిస్తాన్‌ లతో యుద్ధాల తర్వాత సైనికులేకాక సామాన్య పౌరులు కూడా సుశిక్షుతులై అప్రమత్తంగా ఉండటం అవసరమని గ్రహించి భారత ప్రభుత్వం ‘సివిల్‌ డిఫెన్స్‌’ సంస్థను చట్టబద్ధం చేసింది.
2004: డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ 20వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం.
15:
సర్‌ ఆర్థర్‌ కాటన్‌ జయంతి (మే 15): 15-05-1803వ సంవత్సరంలో.. తల్లిదండ్రులు హెన్సీ, కాల్వేలీ కాటన్‌ దంపతులకు ఇం గ్లాండ్‌లో జన్మించాడు ఆర్ధర్‌ కాటన్‌. 18 ఏళ్ళ వయసులో భారత్‌కు వచ్చిన కాటన్‌ ఉద్యోగార్ధం మద్రాస్‌ చేరాడు. ఈస్టిండియా కంపెనీ.. కాటన్‌ను దక్షిణ ప్రాంతానికి చెరు వుల శాఖ ఇంజనీర్‌గా నియమించింది. ఈ యన హయాంలోనే కావేరీ నది ఎగువ ఆన కట్ట, దిగువ ఆనకట్ట నిర్మించ బడ్డాయి. 19వ శతాబ్దంలో ఆంధ్ర ప్రాంతంలోని దుర్భిక్ష పరిస్థితులకు నీటివనరులను సద్వినియోగం చేసుకోకపోవటమే ప్రధాన కారణమని ఆంగ్ల ప్రభుత్వానికి విన్నవించాడు. ధవళేశ్వరం వద్ద గోదావరి పై ఆనకట్ట నిర్మించాలని సంకల్పిం చాడు. 1847లో గోదావరి ఆనకట్ట నిర్మాణం ప్రారంభమై 9 అడుగులు పూర్తయిన తరు వాత వరదలు వచ్చి 22 గజాలు కొట్టుకొని పోయింది. సెలవు పై వెళ్లిన కాటన్‌ 1850 జూలైలో తిరిగి వచ్చాడు. మేజర్‌ హోదా నుం డి కల్నల్‌ హోదా లభించింది. 1852 మార్చి 31 నాటికి గోదావరి ఆనకట్ట పూర్తి చేయిం చాడు. మ ద్రాస్‌ ప్రభుత్వం కాటన్‌ను ప్రశం సించి మద్రాసు రాజధాని చీఫ్‌ ఇంజనీర్‌గా ఉన్నత పదవి కల్పించింది. 1860లో ఇం గ్లాండ్‌ వెళ్లిన కాటన్‌కు విక్టోరియా రాణి ‘సర్‌’ బిరుదునిచ్చింది. 1899 జూలై 4న కాటన్‌ మరణించాడు. 
International Day of Families, recognized by the UN
16:
17:
ప్రపంచ టెలీకమ్యూనికేషన్ల దినం (మే 17): మొదటి అంతర్జాతీయ టెలీగ్రాఫ్‌ యూనియన్‌ ఒప్పందాన్ని 17-05-1865 లో పారిస్‌లో ఆమోదించారు. ఈ ఒప్పందం గౌరవార్ధం అప్పటినుండి ప్రతియేటా అంతర్జా తీయ టెలీకమ్యూనికేషన్ల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మార్చి 10, 1876 చరి త్రలో ఓ మైలురాయి. ఈ రోజు అలెగ్జాండర్‌ గ్రాహంబెల్‌ తాను రూపొందించిన టెలీఫోన్‌ ద్వారా మాట్లాడాడు. ఆయన మాట్లాడిన మా టలు ‘కమ్‌ హియర్‌ వాట్సన్‌, ఐ వాంట్‌ యూ!’. యూరోపియన్‌ కమిషన్‌ అంచనాల ప్రకారం మానవ ఉపాధి అవకాశాల్లో 60 శా తం వరకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో టెలీ ఫోన్‌ రంగం పై ఆధారపడి ఉండడం విశేషం.
World Information Society Day, recognized by the UN,
Vesak Day Birth of Siddhartha, Buddhism found and Death of Siddhartha Gautama
Buddha,
Vesak Day 2600 Sri Sambuddha Jayanthiya found of Buddhism,
World
AIDS Vaccine Day,
International Day Against Homophobia and Transphobia,
World Telecommunication Day



18:


1830 : కాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరాస్వామయ్య రచించిన కాశీ యాత్ర చరిత్ర విశేషాల మీద సమగ్రమైన రచన. తెలుగులో యాత్రాసాహిత్వానికి ఈ పుస్తకమే ఆద్యమని భావిస్తారు. ఈతని యాత్ర 18 మే1830 నుండి 3 సెప్టెంబరు1831 వరకు అనగా "15 నెలల 15 రోజుల కాలం" నడిచింది. రచయితగా, విద్వాంసుడుగా, త్యాగమూర్తిగా పేరుమోసిన ఏనుగుల వీరాస్వామయ్య తన వెంట రెండు వందల మందికి యాత్రావకాశం కల్పించాడు.1877: మొట్టమొదటి తెలుగు విజ్ఞాన సర్వస్వం నిర్మాత కొమర్రాజు వెంకట లక్ష్మణరావు
జన్మించాడు.  


1913: ఆరవ భారత రాష్ట్రపతి, నీలం సంజీవరెడ్డి 
జన్మించాడు.  


అంతర్జాతీయ వస్తు ప్రదర్శనశాల దినోత్సవం

The International Museum Day is a celebration that is held each year on or about 18 May.World AIDS Vaccine Day, also known as HIV Vaccine Awareness Day, is observed annually on May 18.
19:
1890: వియత్నాం విప్లయయోధుడు హోచిమన్‌ జన్మదినం.
1894: ప్రముఖ స్ర్తీవాద రచయిత గుడిపాటి వెంకటాచలం జన్మించాడు.
1985: ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య మరణించాడు.1904: జెంషెడ్ జీ నౌరోజీ టాటా మరణించాడు.1970 - కోలవెన్ను రామకోటీశ్వరరావు 
మరణించాడు,ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు మరియు సంపాదకులు .1971 : ఐ.ఎన్.ఎస్. వీరబాహు భారతీయ నౌకాదళం లో చేరిన తేది(ఇది జలాంతర్గామి కాదు. ఒడ్డున ఉండే విశాఖపట్నంలోని కార్యాలయం)
20:
1506: అమెరికాను కనిపెట్టిన యాత్రికుడు క్రిస్టొఫర్‌ కొలంబస్‌ మరణించాడు.
1932: బిపిన్‌ చంద్ర పాల్‌ మరణించాడు.
1957: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు మరణించాడు.
1994: ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మరణించాడు.వాస్కో డ గామా భారత్‌ చేరిన రోజు (మే 20): ఆసియాకు సముద్ర మార్గాన్ని కొను గొనేందుకు పోర్చుగల్‌ రాజు ఎంపిక చేసిన యాత్రా బృందానికి వాస్కో డ గామా సారథి గా నియమించబడ్డాడు. తూర్పు దేశాలతో వాణిజ్యంలో ముస్లింల ఆధిపత్యాన్ని తగ్గించా లన్నది పోర్చుగల్‌ రాజు అభిప్రాయం. 08-07-1497న పోర్చుగల్‌ రాజధాని లిస్బ న్‌ రేవు నుంచి ‘సావగాబ్రియల్‌’, ‘సావో రాఫె ల్‌’, ‘బెర్రియా’ అనే నౌకలలో యాత్ర జరిగిం ది. ‘కేఫ్‌ ఆఫ్‌ గుడ్‌హోప్‌’ మీదుగా ప్రయాణిం చి 20-05-1498న భారత్‌లోని కాలికట్‌ రేవు పట్టణం మీద కాలుమోపాడు వాస్కో డ గామా. కాలికట్‌ హిందూ రాజు జామోరిన్‌ ఆయనకు స్వాగతం పలికాడు.
కాలికట్‌ చేరి నట్టు తెలిపే శిలాఫలకాన్ని వాస్కో డగామా ప్రతిష్టించాడు. 09-07- 1499న తిరిగి పోర్చుగల్‌ చేరుకున్నాడు. రాజు అతనికి ‘డోమ్‌’ అనే బిరుదునిచ్చాడు. ఆ తరువాత పోర్చుగల్‌ రాజు పంపిన 13 నౌకల బృం దాన్ని కాలికట్‌ రాజు నాశనం చేశాడు. వా స్కో డ గామా అడ్మిరల్‌ గా తిరిగి భారత్‌ వచ్చాడు. కన్ననూర్‌, కొచ్చిన్‌ పాలకుల సహా యంతో కాలికట్‌పై దాడిచేశాడు. 1524లో వాస్కో డ గామా భారత్‌లో పోర్చుగీసు వైస్రా య్‌గా నియమించబడ్డాడు. 24- 12- 1524న మరణించాడు. యూరప్‌ నుండి భారత్‌కు సముద్ర మార్గాన్ని కనుగొని భారతావనిలో వలసపాలనకు నాంది పలికాడు గామా.
21:
ఉగ్రవాద వ్యతిరేక దినం: 1991లో భార త మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ ఉగ్రవాదులచే హత్యగావించబడ్డాడు. నాటి నుండి భారత్‌లో ఈ తేదీని ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటిస్తున్నాం.
1829: సికింద్రాబాదుకు ఆ పేరు రావటానికి కారణమైన సికిందర్‌ ఝా అసఫ్‌ జాహి మరణించాడు.
Anti-Terrorism Day
22:
యెమెన్‌ జాతీయ దినోత్సవం.
1772: సంఘసంస్కర్త రాజారామ్‌ మోహన్‌ రాయ్‌ జన్మించాడు.
1972: రిపబ్లిక్‌ ఆఫ్‌ శ్రీలంక అవతరించింది.

2004: భారత 13వ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ నియమితుడైనాడు. (14వ లోక్ సభ)

2008: నెల్లూరు జిల్లాను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చుటకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది

2009: భారత 13వ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ నియమితుడైనాడు. (15వ లోక్ సభ). ఎక్కువకాలం, ప్రధాని పదవిలో ఉన్న మూడవ ప్రధాని 2639 రోజులు). (మొదటి ప్రధాని 6130 రోజులు. రెండవ ప్రధాని 5829 రోజులు).

2010: మంగళూరు విమానాశ్రయంలొ విమానం కూలి 158 మంది మృతిచెందారు.

1822 - పరవస్తు వెంకట రంగాచార్యులు సంస్కృతాంధ్ర పండితుడు జన్మించారు.

2010: సుప్రసిద్ధ తెలుగు సిసిమా పాటల రచయిత వేటూరి సుందరరామ్మూర్తి మరణించారు

















International Day for Biological Diversity

23:
1942: ప్రముఖ సినీ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు జన్మించాడు.
1984: మొట్టమొదటిసారిగా భారత మహిళ బచేంద్రిపాల్‌ ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించింది
1995: జావా ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ మొదటి వెర్షన్‌ విడుదలైంది.

2009: ఐపిఎల్-2 విజేతగా హైదరాబాద్ దక్కన్ చార్జర్స్ నిలిచింది.

24:
- కామన్వెల్త్‌ డే: 1959లో ఈ రోజున ‘ఎంపైర్‌ డే’ ను ‘కామన్వెల్త్‌ డే’ గా మార్చారు.
1543: కోపర్నికస్‌ మరణించాడు.
1819: బ్రిటీష్‌ మహారాణి విక్టోరియా జన్మించింది.
1844: మొట్టమొదటి టెలీగ్రాఫ్‌ సందేశాన్ని మోర్స్‌ అనే శాస్తవ్రేత్త వాషింగ్టన్‌ డి.సి. నుండి బాల్టిమోర్‌కు ప్రసారం చేశాడు.
1875: సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ ఖాన్‌, మహమ్మద్‌ ఆంగ్లో ఓరియెంటల్‌ స్కూల్‌ను స్థాపించాడు. ఇదే 1920లో అలీఘఢ్‌ ముస్లిం యునివర్సిటీగా అవతరించింది.
1997: నల్లమల గిరిప్రసాద్‌ మరణించాడు

1726: సారాయి (జిన్/ బ్రాంది) పై పన్ను పెంచినందుకు ప్రజలు తిరగబడి ఆందోళన చేసారు.



1954: ఐ.బి.ఎమ్. కనుగొన్న, వాక్యూం ట్యూబ్ 'ఎలెక్ట్రానిక్' బ్రెయిన్, ఓక గంటలో 10 మిలియన్ (ఒక కోటి) పనులు (ఆపరేషన్స్) చేయగలదని ప్రకటించింది

1993: మైక్రోసాఫ్ట్ 'విండోస్ ఎన్.టి' (Windows NT) విడుదల చేసింది.
Commonwealth Day
25:
1899: ఉద్యమకారుడు, స్వాతంత్య్ర సమరయోధుడు ఖాజీ నజ్రుల్‌ ఇస్లాం జన్మించాడు.
(May 25 - 31)Week of Solidarity with the Peoples of Non-Self-Governing
Territories
, recognized by the
UN
26:
1894: రెండో జాన్‌ నికోలస్‌ రష్యా జార్‌ గా నియమితుడయ్యాడు.
1939: రఘుపతి వెంకటరత్నం నాయుడు మరణించాడు.
1966: గయానాకు స్వాతంత్య్రం సిద్ధించింది.
1972: అమెరికా, సోవియట్‌ యూనియన్‌ లు క్షిపణి వ్యతిరేక ఒప్పందం పై సంతకాలు చేశాయి.
1984: భారత్‌లో మొదటి ‘గ్రాండ్‌ హిమాలయన్‌ వరల్డ్‌ హాంగ్‌ - గ్లైడింగ్‌ ర్యాలీ’ ప్రారంభమైంది.
1986: యూరోపియన్‌ కమ్యూనిటీ యూరోపియన్‌ పతకాన్ని ఆమోదించింది.
27:
1703: పీటర్‌ చక్రవర్తి.. పీటర్స్‌ బర్గ్‌ నిర్మాణానికి శంఖుస్థాపన చేశాడు.
1919: వీరేశ లింగం పంతులు మరణించాడు.
1964: భారత తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ మరణించాడు.
Death Anniversary of Jawahar Lal Nehru
28:
1883: వినాయక దామోదర్‌ సావర్కర్‌ జన్మించాడు.
1896: సురవరం ప్రతాపరెడ్డి జన్మించాడు. 


ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఏర్పాటు: ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల కోసం పోరాడేందుకు మే 28, 1961న ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌’ పునాదులు పడ్డాయి. బ్రిటీష్‌ న్యాయవాది పీటర్‌ బెనెన్సన్‌ రాసిన ‘ది ఫర్గా టెన్‌ ప్రిజనర్స్‌’ అనే ఆర్టికల్‌ ఈ రోజున అన్ని ప్రముఖ పత్రికల్లో ప్రచురితమయ్యింది. తరువాత ఇదే ఆయనను ఆమ్నెస్టీ ఇంటేర్న షనల్‌ను ఏర్పాటు చేసేందుకు పురికొల్పింది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం లండన్‌లో ఉంది. 150 దేశాల నుంచి 11 లక్షల మంది ఇందులో సభ్యులుగా ఉన్నారు. మానవ హక్కుల అణిచివేత, మానవహక్కుల దుర్వి నియోగానికి వ్యతిరేకంగా జరిగే పోరాటా లకు మద్దతునివ్వడం, మానవహక్కుల దుర్వినియోగాన్ని ప్రపంచం దృష్టికి తీసుకు రావడం ఈ సంస్థ ప్రధాన ఉద్దేశ్యాలు. ఈ సంస్థకు 1977లో నోబెల్‌ శాంతి పురస్కారం లభించింది.



జేమ్స్‌బాండ్‌ జయంతి: జేమ్స్‌బాండ్‌ పాత్ర సృష్టికర్త.. ఇయాన్‌ లాంకస్టర్‌ మే 28, 1908 లో ఇంగ్లాండ్‌లో జన్మించాడు. తొలినాళ్ళలో రాయిటర్స్‌, టైమ్స్‌, సండే టైమ్స్‌ పత్రికల్లో పనిచేశాడు. ‘ఫీల్డ్‌ గైడ్‌ టు బర్డ్‌‌స ఆఫ్‌ వెస్టిండీస్‌’ అనే పుస్తకాన్ని రాశాడు. అంతేకా కుండా పక్షి శాస్తవ్రేత్త కూడా అయిన జేమ్స్‌ బాండ్‌.. తన నవలలోని ‘జేమ్స్‌బాండ్‌’ పేరు డిటెక్టివ్‌ పాత్రకు బాగుంటుందని.. ఆ పేరే పెట్టాడు. ఈయన రచించిన నవల ఆధారంగా ఇంగ్లీష్‌లో డిటెక్టివ్‌ సినిమాలు తీశారు. ఇయా న్‌ ఫ్లెమింగ్‌ నవల ఆధారంగా.. 1962లో ‘డాక్టర్‌ నో’ అనే డిటెక్టివ్‌ సినిమా వచ్చింది. 1962 నుండి ఇప్పటివరకు దాదాపు 25 కు పైగా జేమ్స్‌బాండ్‌ చిత్రాలు విడుదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొందిన పాత్ర ‘జేమ్స్‌బాండ్‌’.

ఎన్టీరామారావు జయంతి: విశ్వవిఖ్యాత నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు.. కృష్ణా జిల్లా నిమ్మకూరు లో.. వెంకటరామమ్మ, లక్ష్మయ్య చౌదరి దంప తులకు తేది 28 మే 1923లో జన్మించారు. 1947లో ‘మనదేశం’తో ప్రారంభించి 1982 వరకు దాదాపు 292 సినిమాల్లో నటించారు. పౌరాణిక పాత్రధారణలో ఎనలేని నైపుణ్యాన్ని ప్రదర్శించారు. మార్చి 29, 1982న ‘తెలుగు దేశం’ పార్టీని స్థాపించి.. తొమ్మిది నెలల కా లంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తొలి కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. ఎన్టీరామారావు తెలుగు జాతికి చేసిన సేవలకు గుర్తుగా.. నవంబర్‌ 1న ‘తెలు గు ఆత్మగౌరవ దినోత్సవం’గా జరపాలని ఆం ధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. వీరి పేరు తో 5 లక్షల నగదు బహుమతితో ఒక స్మారక అవార్డును ప్రతి ఏటా ఒక చలనచిత్ర రంగ ప్రముఖుడి రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోంది.
29:
1953: టెన్సింగ్‌ నార్కే, ఎడ్మండ్‌ హిల్లరీలు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి ఆ ఘనత సాధించిన తొలి వ్యక్తులుగా రికార్డు సృష్టించా రు. ఈ రోజును ‘ఎవరెస్ట్‌ డే’ గా జరుపుకుంటారు.
30:
1912: రైట్‌ సోదరుల్లో ఒకరైన విల్బర్‌ రైట్‌ మరణించారు.

1987: గోవాకు రాష్ట్ర ప్రతిపత్తి కల్పించబడింది.

2007: ప్రముఖ కవి గుంటూరు శేషేంద్ర శర్మ మరణించారు.
31:
ధూమపాన వ్యతిరేక దినం (నో స్మోకింగ్‌ డే)    

పొగాకు వ్యతిరేక దినం (నో స్మోకింగ్‌ డే - మే 31): పొగాకు వల్ల కలిగే నష్టాలను గూర్చి ప్రజలకు అవగాహన కల్పిం చాలన్న ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూ.హెచ్‌.ఓ) మే 31వ తేదీని ధూమపాన వ్యతిరేక దినంగా ప్రకటించింది.1953 నుండి ప్రతి సంవత్సరం ఈ తేదీన ప్రపంచ మంతటా ‘నో స్మోకింగ్‌ డే’ నిర్వహిస్తారు.


 దక్షిణాఫ్రికా జాతీయ దినోత్సవం.

క్రీ.శ 526: టర్కీలో సంభవించిన భయంకరమైన భూకంపం 2,50,000 మందిని పొట్టనబెట్టుకుంది.

1930: సుప్రసిద్ధ అమెరికన్‌ నటుడు, దర్శకుడు క్లింట్‌ ఈస్ట్‌వుడ్‌ జననం.
World Anti-Tobacco (and No-smoking )
జూన్
June - 06
1:
అంతర్జాతీయ బాలల దినోత్సవం (జూన్‌ 1): 1948వ సంవత్సరంలో ప్రపంచ మహి ళా సమాఖ్య ప్రతి సంవత్సరం జూన్‌ 1వ తేదీన అంతర్జాతీయ బాలల దినోత్సవం జరపాలని నిర్ణయించింది. నాటి నుండి వంద దేశాలకు పైగా.. ఈ తేదీన బాలల దినోత్స వాన్ని జరుపుకుంటున్నాయి. అయితే.. కొన్ని దేశాల్లో బాలల దినోత్సవానికి కొన్ని ప్రత్యేక రోజులున్నాయి. ఉదాహరణకు మనదేశంలో భారత తొలి ప్రధాని పండిట్‌ జవహరాల్‌ జన్మదినమైన నవంబర్‌ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటాం.1874: ఈస్టిండియా కంపెనీ రద్దు అమలులోకి వచ్చినది.

1930: భారత్‌లో మొదటి డీలక్స్‌ రైలు (దక్కన్‌ క్వీన్‌) బొంబాయి - పూణేల మధ్య ప్రారంభమైంది.

1955: అస్పృశ్యతను (అంటరానితనం) నేరంగా పరిగణించే చట్టం అమలులోకి వచ్చింది.

1964: నయాపైసా, పైసాగా మార్చబడింది.

1968: హెలెన్‌ కెల్లర్‌ మరణించింది.

1975: ఒలంపిక్‌ క్రీడలలో పతకం సాధించి న తొలి భారతీయ మహిళ కరణం మల్లీశ్వరి జన్మించింది.

1979: విజయనగరం జిల్లా యేర్పాటు. 1996: భారత మాజీ రాష్టప్రతి, ఆంధ్రప్రదేశ్‌ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి మరణం.

2001: నేపాల్‌ రాజ ప్రాసాదంలో రాకుమా రుడి మారణకాండ.
2:
రేడియో ఆవిష్కరణ: జూన్‌ 2, 1896వ సంవత్సరంలో ఇటలీకి చెందిన మార్కోని అనే శాస్తవ్రేత్త రేడియోను కనిపెట్టాడు. కానీ, మే 7, 1896న రష్యాకు చెందిన శాస్తవ్రేత్త అలెగ్జాం డర్‌ పోప్‌ రేడియో బ్రాడ్‌కాస్టింగ్‌ పద్ధతిని కనుగొన్నాడని కొందరంటారు. ప్రపంచంలో రేడియో ప్రసారాలు 1921లో ప్రారంభమ య్యాయి. విద్యుత్‌ రేడియో తరంగాలు సెకండ్‌కు లక్షా 86 వేల మైళ్ళ దూరం ప్రయాణిస్తాయి. ఎర్‌జ్టి అనే జర్మన్‌ శాస్తవ్రేత్త విద్యుత్‌ నుండి అయస్కాంత తరంగాలు.. వెలుతురు నుండి వచ్చే తరంగాల వలెనే అన్ని వైపులకూ ప్రసరిస్తాయని చెప్పాడు. ఈ సూత్రమే రేడియోను కనుగొనడానికి దారితీసింది. భారత్‌లో రేడియో బ్రాడ్‌కాస్టింగ్‌ 1924లోనే మద్రాసులో రేడియో క్లబ్‌ ఒకటి స్థాపించడంతో ప్రారంభమైంది. కొద్దికాలం లోనే ఇది మూతపడింది. తిరిగి 1932 నుం డి ప్రభుత్వమే రేడియో బ్రాడ్‌కాస్టింగ్‌ను నిర్వహిస్తోంది.1889: చీరాల పేరాల ఉద్యమానికి నాయక త్వం వహించిన భారత స్వాతంత్య్ర సమర యోధుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జననం.

1953: యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు మహారాణిగా రెండవ ఎలిజబెత్‌ పట్టాభిషేకం.
3:
1657: రక్తప్రసరణ వ్యవస్థను కనుగొన్న బ్రిటీషు వైద్యుడు విలియం హార్వే మరణం.

1947: బ్రిటీషు వైస్రాయి మౌంట్‌బాటెన్‌ స్వాతంత్య్రానంతరం భారతదేశంలోని స్వదేశ సంస్థానాలకు సార్వభౌమత్వం రద్దును ప్రకటించాడు.
4:
హజరత్ ఆలీ జయంతి



1934: రేడియం మూలకాన్ని కనుగొన్న మహిళా శాస్తవ్రేత్త మేరీ క్యూరీ మరణించింది.


1946: ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం జన్మించాడు.


1998: ప్రముఖ తెలుగు కవి, పరిశోధకుడు ఆరుద్ర మరణించాడు.

Hazarat Ali's Birthday
5:
జూన్ 5వ తేదీని "ప్రపంచ పర్యావరణ దినోత్సవం"గా పాటిస్తున్నారు. ఈ పర్యావరణ దినోత్సవం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీచే 1972, జూన్ 5వ తేదీన స్థాపించబడింది. పర్యావరణ దినం సందర్భంగా, ప్రతి సంవత్సరం జూన్ 5న ఏదేని ఒక నిర్ణీత నగరంలో పర్యావరణానికి సంబంధించిన అంతర్జాతీయ సమావేశం జరుగుతుంది.

ప్రపంచ పర్యావరణ దినం (ప్ర.ప.ది.)(World Environment Day 1972వ సంవత్సరమున ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీచే స్థాపించబడినది. ప్ర.ప.ది. ప్రతి సంవత్సరము జూన్ 5 వారము నందు ఏదైనా ఒక నిర్ణీత నగరములో అంతర్జాతీయ సమావేశము జరుగుతుంది. 1972వ సంవత్సరమే స్థాపించబడిన ఐక్యరాజ్యసమితి పర్యావరణ పధకం (United Nations Environment Programme) ఇదే వేదికను ఉపయోగించుకొని పర్యవరణానికి సంబంధించి రాజకీయులకు, ప్రజలకు ఎఱుకను పెంచే దిశగా తగు చర్యలను చేపడుతుంది.

2008: 3000 మీటర్ల పరుగులో సురేంద్రసింగ్ భారత జాతీయ రికార్డు సృష్టించాడు. 16 సంవత్సరాల బహదూర్ ప్రసాద్ రికార్డు ఛేధించబడింది.

1961: భారత ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు రమేశ్ కృష్ణన్ జన్మించాడు.


1973: గురూజీగా ప్రసిద్ధి చెందిన హిందుత్వ నాయకుడు మాధవ సదాశివ గోళ్వాల్కర్ మరణించాడు

World Environment Day
6:
International Olympic Association Establishment Day 
7:
8:
9:
10:
11:
12:
 ప్రతి సంవత్సరం జూన్‌ 12ను ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినంగా పాటించాలని అంతర్జాతీయ కార్మిక సంస్థ 2002లో నిర్ణయించారు.

1893: న్యూయార్క్‌కు చెందిన అబ్నెర్‌ డబుల్‌డే అనే వ్యక్తి బేస్‌బాల్‌ క్రీడను కనుగొన్నాడు.

1898: స్పెయిన్‌ దేశం నుండి ఫిలిప్పీన్స్‌కు విముక్తి, ఫిలిప్పీన్స్‌ స్వాతంత్ర దినం.

1964: దక్షిణ ఆఫ్రికాలో నెల్సన్‌ మండేలాకు జీవిత ఖైదు విధించబడింది.

1987: కోల్డ్‌ వార్‌: బెర్లిన్‌ గోడను పగలగొట్టమని అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్‌ రీగన్‌ బహిరంగంగా మిఖాయిల్‌ గోర్బచెవ్‌కు సవాల్‌ విసిరాడు.
13:
1889: సాలార్‌జంగ్‌ మ్యూజియం యొక్క ప్రధాన నేత అయిన మీర్‌ యూసుఫ్‌ అలీఖాన్‌ (మూడవ సాలార్‌జంగ్‌) జన్మించాడు. నేటి సాలార్‌జంగ్‌ మ్యూజియంలోని పురాతన వస్తువులలో అత్యధికం వీరు సేకరించినవే.

1893: మొదటి మహిళల గోల్ఫ్‌ ఛాంపియన్‌షిప్‌ రాయల లీథం అనే చోట నిర్వహించబడింది. 
14:
1777: చుక్కలు, అడ్డగీతలతో అమెరికా ప్రస్తుత పతాకము అమలుపరచబడినది. 

1967: ప్రజా గణతంత్ర దేశము చైనా, మొట్టమొదటి హైడ్రోజను బాంబును పరిక్షించింది. 

2005: నూరు మీటర్ల పరుగు వేగంలో జమైకాకు చెందిన అసఫా పోవెల్‌ సరికొత్త ప్రపంచ రికార్డును 9.77 సెకండ్లతో బ్రద్దలుకొట్టారు. 
15:
శ్రీశ్రీ వర్థంతి (15-6-1983): తెలుగు జాతి గర్వించే మహాకవి శ్రీశ్రీ మరణం. పూర్తి పేరు శ్రీరం గం శ్రీనివాసరావు. తల్లి అప్పల కొండ, తండ్రి పూడి పెద్ది వెంకటరమణయ్య. శ్రీరంగం సూర్యనారాయ ణకు దత్తుడగుట వలన వీరి ఇంటిపేరు శ్రీరంగంగా మారింది. భావ కవిత్వం మీద తిరుగుబాటు చేసిన వారి లో అగ్రగణ్యుడు. కవిత్వంలో ఉండకూడని వస్తువు లేదన్నాడు. ప్రపంచవ్యాప్తమైన పీడితు ల, శ్రామికుల జీవన స్థితిగతులను కవిత్వీ కరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాడు. ఛందస్సుల సర్వ పరి ష్వంగాలను నిఘంటు వుల సంకెళ్ళను వదిలించు కొని సాహిత్యంలో కొత్తదారులు తొక్కాడు. 1934 నుంచి 1940 మధ్యకాలంలో రాసిన గేయాలు �మహాప్రస్థా నం� సంకలనాలుగా వెలువడినాయి.1970 లో విప్లవ రచయితల సంఘం ఏర్పడిన తర్వాత దానికి మొదటి అధ్యక్షుడైనాడు. కమ్యూ నిష్టు సిద్ధాంత ప్రభావంతో కవిత్వం మొదటి తెలుగు కవి శ్రీశ్రీ. ఆయన సాహిత్య విమర్శ, నాటికలు, కథలు, పీఠికలు, ఇంటర్వూలు, ఉపన్యాసాలు, స్వీయ చరిత్ర, కవితలు - అన్నీ కలిపి 20 సంపు టాలుగా అచ్చయినాయి.



చిత్తరంజన్‌ దాస్‌ వర్థంతి (16-6-1925): 5-11-1870వ సంవ త్సరంలో బెంగాల్‌ రాష్ట్రంలో జన్మించారు చిత్తరంజన్‌ దాస్‌. ఇంగ్లండులో బారిస్టర్‌ పూర్తిచేసి 1883 నుండి కలకత్తా హైకోర్టులో ప్రాక్టీసు ఆరంభించారు. మాలాంచా మాలా, సాగర్‌ సంగీత్‌ మొదలైన రచన లు చేశారు. 1915లో �నారాయణ� పేరుతో బెంగాలీ భాషలో మాసపత్రికను నడిపారు. అకళంక దేశ భక్తుడు, పోరాటయోధుడు అయిన చిత్తరంజన్‌ దాస్‌ ఒక జాతీయ విశ్వవిద్యాలయాన్ని కూడా స్థాపించా డు. 1922లో జరిగిన గయ జాతీయ కాంగ్రెస్‌ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఆ సమావేశం లో వీరు ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోవటం వలన నిరసనగా రాజీనామా చేశారు. 1-11923లో మోతీలాల్‌ నెహ్రూతో కలిసి స్వరాజ్‌ పార్టీని స్థాపిం చారు. కలకత్తా తొలి మేయర్‌గా ఎన్నికైనాడు. సువి శాలమైన తన గృహాన్ని జాతికి దానం చేశాడు. దాని లో సేవాసదన్‌, స్ర్తీల వైద్యశాల నిర్వహించబడుతు న్నాయి. దేశబంధు అనే బిరుదను పొందిన చిత్తరంజన్‌ దాస్‌ 16-6-1925లో మరణించారు.1908: కలకత్తా స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌ ఆరంభము. 

1752: వర్షం వచ్చే సమయంలో కనిపించే మెరుపులు కరెంటు అని బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌ ఋజువు చేశాడు. 
16:
1963: తొలి మహిళా వ్యోమోగామి, రష్యాకు చెందిన వాలెంటినా నికొలెనెవా తెరిష్కోవా వోస్తాక్‌ 4 జూన్‌ 16 నుంచి 19 వరకు 71 గంటలలో అనేకసార్లు భూభ్రమణం చేసింది. అంతరిక్షంలో ప్రవేశించిన తొలి మహిళ కూడా ఈమే.
17:
1858: ఝాన్సీ మహారాణిగా పేరుగాంచిన, రాణీ లక్ష్మీబాయి మరణించింది. 
18:
షబ్-ఈ-మీరజ్

1983: ప్రపంచకప్‌ క్రికెట్‌లో కపిల్‌ దేవ్‌ జింబాబ్వేపై 175 పరుగులు సాధించాడు.
Father’s Day
19:
1981: భారత్‌ తొలి జియోస్టేషనరీ కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ అయిన ఆపిల్‌ను ఫ్రెంచి గయానా నుండి ప్రయోగించింది.
20:
ప్రపంచ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం.
1863: ఉత్తర అమెరికా 35వ రాష్ట్రంగా పశ్చిమ వర్జీనియా రాష్ట్రం ఏర్పడింది.1877: కెనడా లోని ఓంటారియో రాష్ట్రంలో అలెగ్జాండర్‌ హంబెల్‌చే మొట్టమొదటి వాణిజ్య టెలిఫోను సర్వీసు ప్రారంభం. 
1957: సోవియట్‌ రష్యా తొలి ఉపగ్రహం స్పుత్నిక్‌ 1ని అంతరిక్షంలోకి పంపింది. 
1987: ప్రముఖ భారత పక్షి శాస్తవ్రేత్త సలీం అలీ మరణించారు.
World Refugee Day 
21:
ప్రపంచ సంగీత దినోత్సవం 
* సంవత్సరంలో అత్యధిక పగటి సమయముండే రోజు. 
1862: మొదటిసారిగా ఒక భారతీయుడు (జ్ఞానేంద్ర మోహన్‌ ఠాగూర్‌) ‘బారిష్టర్‌ ఎట్‌ లా’ పరీక్షలలో ఉత్తీర్ణుడైనాడు. 
1940: డా. హెడ్గేవార్‌ మరణించారు. 
1948: చక్రవర్తుల రాజగోపాలాచారి భారతదేశానికి చివరి గవర్నరు జనరల్‌గా నియమితుడైనాడు. 
2002: ‘ఐరోపా ఖండము పోలియో నుండి విముక్తి పొందినది’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించినది.
రథయాత్ర 
Rath Yatra 
22:
1940: సుభాష్‌ చంద్రబోస్‌ ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీని స్థాపించాడు. 
1952: విశాలాంధ్ర, తెలుగు దినపత్రిక ప్రారంభమైనది. 
1983: లార్డ్‌‌సలో జరిగిన మూడవ ప్రపంచ కప్‌ క్రికెట్‌ ఫైనల్లో కపిల్‌ దేవ్‌ నాయకత్వంలోని భారత జట్టు వెస్టీండీస్‌ జట్టును ఓడించి విశ్వవిజేతగా నిలిచింది.
23:
1696: ప్రపంచంలో మొట్టమొదటి సాయంకాలపు దినపత్రిక ‘డాక్స్‌ న్యూస్‌’ వెలువడింది. 
1966: హైదరాబాదులో ‘జవహర్‌ బాలభవన్‌’ స్థాపించబడినది. 
1980: సంజయ్‌ గాంధీ విమాన ప్రమాదం లో మరణించాడు. 
2007: అట్లాంటిస్‌ రోదసి నౌక 195 రోజుల అంతరిక్షయానం ముగించి ఈ రోజు హ్యూస్టన్‌లోని ఎడ్వర్డ్‌ బేస్‌లో దిగింది. 
24:
1963: భారత తంతి తపాలా శాఖవారు టెలెక్స్‌ సేవలను ప్రారంభించారు. 
1980: భారత మాజీ రాష్టప్రతి వి.వి.గిరి మరణించారు.
25:
1931: మాజీ ప్రధాని వి.పి సింగ్‌ జన్మించారు.
1932: భారత క్రికెట్‌ జట్టు మొట్టమొదటి అధికారిక క్రికెట్‌ టెస్టును లార్డ్‌‌స మైదానంలో ఆడింది.
26:
బంకించంద్ర ఛటర్జీ జయంతి: 26-6-1838న బెం గాల్‌లోని కంతల్‌పురా లో జన్మించారు బంకిం చంద్ర ఛటర్జీ. బెంగా లో మొదటగా బి.ఏ డిగ్రీ పొందిన వ్యక్తి ఈయనే కావడం విశేషం. తండ్రివలెనే ఈయ న కూడా డిప్యూటీ కలెక్టరయ్యాడు. స్వస్థాన వే ష భాషల పట్ల గౌరవాభిమానాలు కలవాడు. ఇ రవై ఏళ్ళు నిండకముందే ‘లలిత ఓ మానస్‌’ అనే కవితా సంపుటి రచించాడు. దుర్గేశ్‌ నంది ని, కపాలకుండల, మృణాళిని, దేవీ చౌధురాణి మొదలైన 15 నవలలు రాశాడు. దేశాన్ని మా తృమూర్తిగా సంబోధిస్తూ... దేశభక్తిని ప్రబోధి స్తూ... ‘వందేమాతరం’ గేయం రాసిన తర్వాత దానిని ‘ఆనంద్‌మఠ్‌’ నవలలో పొందుపరిచాడు. 



ఈ నవల వివిధ భారతీయ భాషలలోనికి అనువదించబడడం వలన ఈ గేయం దేశవ్యా ప్తంగా ప్రచారాన్ని పొందింది. ఈ గేయాన్ని బహిరంగంగా గానం చేయటాన్ని నాటి ప్రభు త్వం నిషేధించింది. ఈ గేయానికి రవీంద్రుడు బాణీకట్టి నిషేధాజ్ఞలను ఉల్లంఘించి 1896 కాంగ్రెస్‌ సభలలో గానం చేశాడట.

పి.వి.నరసింహారావు జయంతి: భారత మా జీ ప్రధాని స్వర్గీయ పి. వి.నరసింహారావు గా రు 28-6-1921న కరీంనగర్‌ జిల్లా వంగ ర గ్రామంలో జన్మించా రు. భారత ప్రధానమం త్రి పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాది వా డు, ఒకే ఒక్క తెలుగువాడు, పాములపర్తి వెం కట నరసింహారావు. పీవీగా ప్రసిద్ధుడైన ఆయ న బహుభాషావేత్త, రచయిత. 



అపర చాణక్యు డిగా పేరుపొందిన ఆయన భారత ఆర్ధిక వ్య వస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజం వేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కిం చిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి. 1957 లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరం భించిన పీవీ రాష్టమ్రంత్రిగా, ముఖ్యమంత్రిగా నే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్ర వేశించి ప్రధానమంత్రి పదవిని సైతం చేపట్టా డు. కాంగ్రెస్‌ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించడం ఆయనకే చెల్లింది.రాజకీయవేత్త గానే కాకుండా మంచి కవిగా కూడా పేరుప్ర ఖ్యాతులున్న ఆయన డిసెంబర్‌ 23, 2004లో మరణించారు.
27:
 వరల్డ్‌ డయాబెటీస్‌ డే.


1967: ఇంగ్లాండ్‌లోని ఎన్‌ఫీల్డ్‌ నగరంలో మొట్టమొదటి ఎ.టి.ఎం యంత్రాన్ని ప్రవేశపెట్టారు.


1979: ప్రముఖ బాక్సింగ్‌ ఛాంపియన్‌ మహమ్మద్‌ ఆలీ వృత్తి నుండి తప్పుకున్నాడు.


2007: యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ప్రధానమంత్రిగా టోని బ్లెయిర్‌ నుండి భాద్యతలను గోర్డన్‌ బ్రౌన్‌ స్వీకరించాడు.

World Diabetes Day
28:
1914: ఆస్ట్రియా రాజు ఆర్చ్‌ డ్యూక్‌ ఫెర్డినాండ్‌ను సెర్బియా దేశస్థుడు హత్యచేశాడు. ఈ సంఘటనే మొదటి ప్రపంచయుద్ధానికి దారితీసింది
29:
1757: రాబర్ట్‌ క్లైవ్‌ ముర్షీదాబాద్‌లో ప్రవేశించి మీర్‌ జాఫర్‌ను బెంగాల్‌, బీహార్‌, అస్సాంలకు నవాబుగా ప్రకటించాడు.

1858: పనామా కాలువ కట్టిన ఇంజినీరు ‘జార్జి వాషింగ్టన్‌ గోథల్స్‌’ జన్మించాడు.

1914: ఆస్టరాయిడ్‌ 791 (పేరు ‘అని’)ని జి.న్యూజ్‌మిన్‌ కనుగొన్న రోజు.

1916: బోయింగ్‌ విమానం మొదటిసారిగా ఎగిరిన రోజు.

1922: ఆస్టరాయిడ్‌ 979 (పేరు ‘ఇల్సెవా’)ని కె.రీన్‌ ముత్‌ కనుగొన్నాడు.

1927: అమెరికా పశ్చిమతీరం నుంచి మొదటిసారిగా విమానం హవాయి చేరినది.

1976: సీ చెల్లెస్‌ అనే దేశం బ్రిటిష్‌ ప్రభుత్వం నుంచి స్వాతంత్య్రం పొందినది.
30:
1893: ‘ఎక్సెల్సియర్‌’ అనే పేరు గల వజ్రాన్ని (నీలం - తెలుగు రంగు 995 కేరట్స్‌ బరువు) కనుగొన్నారు.

1914: ‘మహాత్మ గాంధీ’ని దక్షిణ ఆఫ్రికాలో, భారత ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న సమయంలో మొదటిసారిగా అరెస్ట్‌ చేసారు.

1917: దాదాభాయి నౌరోజీ మరణించాడు.

1935: ఆస్టరాయిడ్‌ 1784 (బెన్గెల్లా)ని ‘జాక్సన్‌’ అనే శాస్తవ్రేత్త కనుగొన్నాడు.

1936: మార్గరెట్‌ మిచెల్‌ రాసిన నవల ‘గాన్‌ విత్‌ ద విండ్‌’ ముద్రించారు.

1936: ‘వారానికి నలభై గంటల పని విధానాన్ని’ అమలు చేసే చట్టం అమెరికాలో (ఫెడరల్‌) అమలులోకి వచ్చింది.

1940: ‘డాల్‌ మెస్సిక్‌’ తయారు చేసిన బ్రెండా స్టార్‌ అనే కార్టూన్‌ స్ట్రిప్‌ మొదటిసారిగా కనిపించింది.

1948: రేడియోలో వాడే ట్యూబులకి బదులుగా ‘ట్రాన్సిస్టర్స్‌’ ని వాడవచ్చునని ‘బెల్‌ లాబరేటరీస్‌’ ప్రకటించింది.

1960: ‘జైరీ’ (పూర్వపు బెల్జియన్‌ కాంగో) అనే దేశం, ‘బెల్జియం’ నుంచి స్వాతంత్య్రం పొందింది.

1971: రష్యన్‌ వ్యోమనౌక ‘సోయజ్‌’ రోదసీ నుంచి తిరిగి భూమి మీదకు వస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు వ్యోమగాములు మరణించారు.
31:
జూలైJuly - 07
1:
జాతీయ వైద్యుల దినోత్సవం (జులై-01): డా బిధాన్‌చంద్ర రాయ్‌ బిహార్‌ రాష్ట్రంలోని పాట్నా జిల్లాలోని బంకిమ్‌పూర్‌లో 1-7- 1882లో జన్మించారు. కలకత్తా వైద్య కలశాల లో వైద్యశాస్త్రంలో పట్టాపొందారు. 1909 సంవత్సరంలో ఇంగ్లాండ్‌ దేశానికి వెళ్లి ఉన్నత విద్యను పూర్తిచేశాడు. ఒకపక్క వైద్య వృత్తిలో ఉంటూనే చిత్తరంజన్‌ దాస్‌ అనుచరుడిగా 1925 రాజకీయ ప్రవేశం చేశాడు. 1931 తిరిగి 1933లో కలకత్తా మేయర్‌గా ఎన్నిక య్యాడు. భారత జాతీయ కాంగ్రెస్‌లో వివిధ బాధ్యలను నిర్వర్తించాడు. 1961లో భారత రత్న పురస్కారం లభించింది. అనునిత్యం ప్రజాసేవ తత్పరుడైన వైద్యుడిగా నిజాయితీ, నిరాడంబరత కలిగిన నాయకుడిగా పేరొందిన డా బిధాన్‌ చంద్రరాయ్‌ జన్మదినమైన జులై 1 ని జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుకోవడం విశేషం. ఆయన తన పుట్టినరోజు నాడే (1962) మరణించడం గమనార్హం.ఆర్కిటెక్చర్‌ డే.

1955: భారతీయ స్టేట్‌ బ్యాంకు స్థాపించబడినది.

1960: ఘనా రిపబ్లిక్‌ దినోత్సవం.

1961: అంతరిక్షంలోకి వెళ్ళిన భారతీయ సంతతికి చెందిన తొలి మహిళ సర్గీయ కల్పనా చావ్లా హర్యానాలోని కర్నాల్‌లో జన్మించింది.


Doctor’s Day ( Birthday of Dr. Bidhan Chandra Roy ),


State Bank of India Foundation Day

2:
3:
ఎస్వీ రంగారావు జయంతి: సుప్రసిద్ధ తెలు గు సినీ నటుడు ఎస్వీ రంగారావు పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. కృష్ణా జిల్లా లోని నూజివీడులో 1918 జూలై 3 వ తేదీన లక్ష్మీ నరసాయమ్మ, కోటేశ్వరరావులకు దంపతుల కు జన్మించాడు. తండ్రి ఎక్సైజు శాఖలో పని చేసేవాడు. యస్‌.వి.రంగారావు హిందూ కాలే జిలో చదివాడు. డిగ్రీ వరకూ చదివి, అగ్నిమా పక దళంలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తూ.. షేక్స్‌పియర్‌ ఆంగ్ల నాటకాలలో ఒథెల్లో, షైలా క్‌ తదితర పాత్రలు పోషించి ప్రముఖ రంగ స్థల కళాకారుడిగా విశేష ఖ్యాతి గడించాడు. ఆ తర్వాత బి.వి.రామానందం దర్శకత్వంలో నిర్మించిన వరూధిని చిత్రంలో ప్రవరాఖ్యుడి గా తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయమ య్యాడు.నట యశస్వి గా పేరు పొందిన ఈ నటుడు మూడు దశాబ్దాలపాటు మూడొందల చిత్రాలకు పైగా అద్భుతంగా నటించి ఘటో త్కచుడిగా, కీచకుడిగా, రావణాసురుడిగా తనకు తానే సాటిగా ఖ్యాతి గడించాడు. ఆయా పాత్రలలో ఆయన ఎంత మమేకమైపో యారంటే, వేరెవరు కూడా ఆ పాత్రలలో ఇప్పటివరకు ఇమడలేకపోయారు.1928: ప్రపంచంలో తొలిసారిగా కలర్‌ టీవీ ప్రసారాలు ప్రారంభమయ్యాయి.
4:
అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం.

1898: రెండుసార్లు భారతదేశ ఆపద్ధర్మ ప్రధానిగా పనిచేసిన గుర్జారీలాల్‌ నందా జన్మించాడు.

1899: గోదావరిపై ధవళేశ్వరం వద్ధ ఆనకట్ట నిర్మించిన సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ మరణించాడు.

1902: స్వామి వివేకానంద మరణించాడు.

1963: భారత జాతీయ పతాకాన్ని రూపొం దించిన పింగళి వెంకయ్య మరణించాడు.

1970: నక్సల్బరీ, శ్రీకాకుళాలలో జరిగిన సా యుధ రైతాంగ పోరాటాల స్ఫూర్తితో విరసం (విప్లవ రచయితల సంఘం) ఏర్పడింది.
5:
షబ్-ఈ-భారత్



అల్జీరియా స్వాతంత్య్రదినోత్సవం.


1811: వెనెజులా స్వాతంత్య్రదినోత్సవం (దక్షి ణ అమెరికా లో మొదటిసారిగా స్వాతంత్య్రం (స్పెయిన్‌ నుంచి) పొందిన దేశం).


1946: ‘బికిని’ ఈత దుస్తులు మొదటిసారి గా పారిస్‌ ఫేషన్‌ షో లో కనిపించాయి.


1947: భారత్‌కు స్వాతంత్య్రాన్నిచ్చే చట్టం బ్రిటీషు పార్లమెంటులో ప్రవేశపెట్టబడింది.


1975: ‘కేప్‌ వెర్డె’ స్వాతంత్య్ర దినోత్సవం (500 ఏళ్ళ పోర్చుగీస్‌ వలస పాలన తర్వాత) 


1996: ‘డాలి’ అనే పేరు గల గొర్రె పిల్లను, జీవకణాలను ‘క్లోనింగ్‌’ అనే పద్దతి ద్వారా పుట్టించారు.

6:
మాలవి స్వాతంత్య్రదినోత్సవం.

* వరల్డ్‌ జునోసిస్‌ డే.

1930: ప్రముఖ సంగీతకారుడు మంగళం పల్లి బాలమురళీకృష్ణ జన్మించాడు.

1935: టిబెట్‌ దేశీయుల మతగురువు, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత, 14వ దలైలామా జన్మించాడు.
7:
1896: భారత్‌లో తొలిసారిగా బొంబాయిలో లుమేరీ సోదరులు చలనచిత్రాన్ని ప్రదర్శించారు.
8:
1954: భారత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ, భాక్రానంగల్‌ ప్రాజెక్టును ప్రారంభించాడు.

1978: తొలితరం తెలుగు భావకవి నాయని సుబ్బారావు మరణించాడు.

1986: బాబు జగ్జీవన్‌రాం మరణించాడు.
9:
అర్జెంటీనా జాతీయదినోత్సవం.

1875: బొంబాయి స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌ స్థాపించబడింది.

1920: భారత కమ్యూనిష్టు పార్టీ నేత తమ్మారెడ్డి సత్యనారాయణ కృష్ణాజిల్లాలో జన్మించాడు.

1927: తెలుగు సినీరంగంలో గుమ్మడి గా పే రు పొందిన గుమ్మడి వెంకటేశ్వరరావు జననం.
10:
1794: పద్మనాభ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో విజయనగర రాజు చిన విజయరామరాజు ప్రాణాలు కోల్పోయాడు. కాగా, కేవలం 13 మంది సైనికులను మాత్రమే కోల్పోయిన బ్రిటీష్‌ సైన్యం.. విజయనగర సామ్రాజ్యం పై పట్టు సాధించింది.

1846: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 500 మంది బోయ సైన్యంతో కోయిలకుంట్ల ఖజానాపై దాడిచేసి, సిబ్బందిని చంపి, ఖజానాను దోచుకున్నాడు.

1949: లిటిల్‌ మాస్టర్‌గా ప్రసిద్ధి చెందిన భారతీయ క్రికెట్‌ క్రీడాకారుడు, సునీల్‌ గవాస్కర్‌ జన్మించాడు.
11:
ప్రపంచ జనాభా దినోత్సవం: 

11-07- 1987న జన్మించిన ఒక శిశువుతో ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరింది. అందువలన నాటి నుండి జులై 11వ తేదీన ప్రపంచ జనా భా దినోత్సవంగా పాటిస్తున్నారు. ప్రపంచ జనాభాలో 40 శాతం మూడవ ప్రపంచ దేశా లైన ఇండియా, చైనాలలోనే ఉన్నారు. ప్రపంచ జనాభా ప్రతి సంవత్సరం 9 కోట్ల 20 లక్షలు అదనంగా పెరుగుతోంది. ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన జనాభా నివేదిక ప్రకారం ఈ శతాబ్ధానికి ప్రపంచ జనాభా 700 కోట్లకు చేరుకుంటుందని అంచనా. మంగోలియా జాతీయదినోత్సవం.
World Population Day
12:
1854: శాస్తవ్రేత్త జార్జ్‌ ఈస్ట్‌మన్‌ జన్మించాడు. ఈయన కెమరాలలో ఉపయోగించే ఫిల్మ్‌ను రూపొందించాడు.

2006: ముంబాయిలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల లో 209 మంది ప్రాణాలు కోల్పోయారు.
13:
1643: ఆంగ్లేయుల అంతర్యుద్ధం.

1974: ఇండియా తన మొదటి వన్డే క్రికెట్‌ మ్యాచ్‌ను ఇంగ్లాండ్‌తో (ఇంగ్లాండ్‌లో) ఆడింది.
14:
1789: ఫ్రాన్స్‌ బాస్టిల్లె ని తీసుకున్న రోజు. బాస్టిల్లె రోజు. ఈరోజును ఫ్రాన్స్‌ జాతీయ దినోత్సవంగా పాటిస్తారు.

1893: గరిమెళ్ళ సత్యనారాయణ జన్మించారు.
15:
ఎన్‌.సి.సి. వ్యవస్థాపక దినోత్సవం: 

15-07-1948 న నేషనల్‌ కాడెట్‌ కార్ప్స్‌ (ఎన్‌. సి.సి) ప్రారంభించ బడింది. యువతీ యువకులకు సైనిక శిక్షణనిచ్చి అత్యవస ర పరిస్థితుల్లో సేవల నిమిత్తం సిద్ధంగా ఉంచటం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 16 డైరెక్టరేట్లు ఉన్నాయి.దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ జయంతి: 

15-07- 1909న రాజమండ్రిలో కృష్ణమ్మ, రామారావు దంపతులకు జన్మించారు దుర్గాబాయి దేశ్‌ము ఖ్‌. బెనారిస్‌ విశ్వవిద్యాల యం నుండి మెట్రి క్యులేష న్‌, ఆంధ్ర విశ్వవిద్యాల యం నుండి ఎం.ఏ (పొలిటికల్‌ సైన్స్‌), 1942లో ఎల్‌. ఎల్‌.బి పూర్తిచేసింది. 1937లో ‘ఆంధ్ర మహి ళా సభ’ను స్థాపించారు. 1946లో భారత రా జ్యాంగ సభలో సభ్యు రాలై హిందూ కోడ్‌ వం టి చట్టాల చర్చల్లో పాల్గొన్నారు. నెహ్రూ కోరి క మేరకు ప్లానింగ్‌ మెంబర్‌గా నియమితురా లైన దుర్గాబాయి సలహా మేరకు కేంద్రంలో సాంఘిక సంక్షేమ శాఖ ఏర్పాటైంది. కేంద్రం లో ఆర్థికమంత్రిగా పనిచేసిన చింతామణి దేశ్‌ముఖ్‌ను 22-1-1953న వివాహం చేసుకున్న దుర్గాబాయి ఆ తరువాత దుర్గాబాయి దేశ్‌ముఖ్‌గా మారింది. 1903: కామరాజ్‌ నాడార్‌ జయంతి.

1893: విజయనగరం - విశాఖపట్నం మధ్య రైల్వే లైన్‌ మొదలయ్యింది.
16:
తొలి మహిళా ఐపీఎస్‌ అధికారిణిగా కిరణ్‌ బేడి నియామకం: 

16-07-1972న భారత పోలీస్‌ వ్యవస్థలోనే సంచలనం చోటు చేసుకుంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక మహిళ ఐపీఎస్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీక రించింది. అమృత్‌సర్‌కు చెందిన డా కిరణ్‌ బేడి ఈ ఘనత సాధించి చరిత్ర సృష్టించింది.పంజాబ్‌ విశ్వవిద్యాలయం నుండి రాజనీతి శాస్త్రంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన కిరణ్‌ బేడి ఢిల్లీ ఐఐటీ సోషల్‌ సైన్సెస్‌ విభాగం నుండి డాక్టర్‌ను కూడా పూర్తి చేసింది. ఢిల్లీ డిప్యూటీ కమీషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ట్రాఫిక్‌)గా ధైర్యసాహసాలతో తన బాధ్యతలను నిర్వహిం చింది. 9 వేల మంది ఖైదీలున్న తీహార్‌ జైలు కు బదిలీ అయ్యాక అక్కడ ఖైదీల పట్ల సేవాదృ క్పథాన్ని ప్రదర్శించింది. ఎన్నో సంస్కరణలు చేసింది. ఈమె సేవలకు గుర్తింపుగా 1994లో రామన్‌ మెగసెసె అవార్డు లభించింది. ఐక్యరా జ్య సమితి ప్రధాన కార్యదర్శికి పౌర పోలీస్‌ సలహాదారుగా నియమింపబడిన తొలి మహిళ కిరణ్‌ బేడీ నే కావడం విశేషం. ‘ఐ డేర్‌’ పేరుతో తన ఆత్మకథను కూడా రాసుకున్నారు కిరణ్‌ బేడీ. 622: హిజ్రీ శకం (ఇస్లామిక్‌ కాలగణన) ప్రారంభమైంది.

1896: ఐక్యరాజ్య సమితి మొదటి ప్రధాన కార్యదర్శి ట్రిగ్వేలీ జన్మించాడు.

1945: ప్రపంచములో తొలి అణుపరీక్ష (ట్రినిటీ టెస్ట్‌) అమెరికాలోని న్యూమెక్సికో రాష్ట్రంలోని అలమొగార్డో వద్ద జరిగింది.
17:
ఆఫ్ఘనిస్తాన్‌ జాతీయ దినం.

1841: ‘పంచ్‌’ అనే ప్రసిద్ధ పత్రిక తొలి సంచిక విడుదలైంది.

1790: స్కాట్లాండుకు చెందిన ఆర్ధికవేత్త, వెల్త్‌ ఆఫ్‌ నేషన్స్‌ గ్రంథ రచయిత ఆడం స్మిత్‌ మరణించాడు.

2009: కర్నాటక సంగీత విద్వాంసురాలు పద్మవిభూషనణ్‌, సంగీత కళానిధి శ్రీమతి డి.కె.పట్టామ్మాల్‌ (90) స్వర్గస్తులైనారు.
18:
నెల్సన్‌ మండేలా జన్మదినం (జూలై 18, 1918):

దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షు డు. ఆ దేశానికి పూర్తి స్థాయి ప్రజాస్వామ్యంలో ఎన్నికైన మొట్టమొదటి నాయ కుడు. అధ్యక్షుడు కాకమును పు ఇతను జాతి వివక్ష వ్యతి రేఖ ఉద్యమ కారుడు మరి యు ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రె స్‌కు, దానికి సాయుధ విభా గం అయిన ఉంకోంటో విసి జ్వేకు అధ్యక్షుడు. జాతి వివక్ష కు వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో జరిగిన ఒక మారణకాండకు సంబంధించి 27 సంవత్సరాల పాటు రోబెన్‌ అనే ద్వీపంలో జైలు శిక్షననుభవించాడు. 20వ శతాబ్ధపు అత్యంత ప్రసిద్ధులై న ప్రపంచ నాయకులలో ఒకడు. నల్లజాతి సూరీడు అని పలు తెలుగు వ్యాసాలలో ఈయనను గురించి వర్ణించారు. 



జాతి వివక్షతకు వ్యతిరేకంగా జరిపే పొరాటాల కు, వర్ణ సమానతకు నెల్సన్‌ మండేలా సంకేతంగా నిలిచా డు. ఫిబ్రవరి 11, 1990లో జైలునుండి విడుదల అయిన తరువాత నెల్సన్‌ మండేలా రాజకీయంగా తన లక్ష్యాన్ని సాధించడానికి, దేశంలో నెలకొన్న జాతి వైరాన్ని నివారించడానికి, అందరి మధ్య సయోధ్య పెంచడానికి కృషి చేశాడు. తన పూర్వపు ప్రతిస్పర్ధులనుండి కూడా ప్రశంసలు అందుకొన్నాడు. వందకు పైగా అవార్డులు, సత్కారాలతో వివిధ దేశాలు, సంస్థలు మండేలాను గౌరవించాయి. వాటిలో 1993లో లభించిన నోబెల్‌ శాంతి బహుమతి ముఖ్యమైనది. స్వదేశంలో మండేలాను మదిబా అని వారి తెగకు సంబంధించిన గౌరవసూచకంతో మన్నిస్తారు. మహాత్మా గాంధీ బోధించిన శాంతియుత విధానాలు, అహింస, శత్రువును సంస్కారయుతంగా ఎదుర్కొనే పద్ధతి తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని మండేలా పెక్కుమార్లు చెప్పాడు. భారత దేశం మండేలాను జవహర్‌లాల్‌ నెహ్రూ అంతర్జాతీయ సయోధ్య బహుమతితో సత్కరించింది. భారత దేశం నుండి మండేలాకు ఎంతో సమర్ధన లభించింది. స్పెయిన్‌ జాతీయదినోత్సవం.

1930: మొదటి ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ పోటీలు మాంటె వీడియో నగరంలో ప్రారంభమయ్యాయి.

1949: కాశ్మీర్‌లో యుద్ధ్ద విరమణ.

1949: భారత రాజ్యాంగం చట్టబద్ధమయింది.

1974: తెలుగు సినీనటుడు ఎస్వీ రంగారావు మరణించాడు. 

1986: గొపాలకృష్ణ జన్మించాడు.
19:
1969: భారత కేంద్ర ప్రభుత్వం 14 బ్యాంకులను జాతీయం చేసింది.

1985: ముమ్మిడివరం బాలయోగి కైవల్య సిద్ధి (మరణించిన రోజు) చెందిన రోజు.

1993: భారత్‌ ఇన్సాట్‌ - బి ఉపగ్రహాన్ని ప్రయోగించింది.
20:
కొలంబియా జాతీయదినోత్సవం 

1969: చంద్రుడి మీద మొదటిసారిగా మొదటి మనిషి (నీల్‌ ఆర్మ్‌ స్ట్రాంగ్‌), రెండవ మనిషి (ఆల్డ్రిన్‌) కాలు పెట్టిన రోజు (అపోలో 11 ద్వారా).
21:
తొలి మహిళా ప్రధాని ఎన్నికైన రోజు (21 జూలై 1960 - సిరిమావొ బండారునాయకే): 

ప్రపంచంలో తొలి మహిళా ప్రధానమంత్రి సిరిమావో బండారు నాయకే. శ్రీలంకకు ప్రధానమంత్రిగా మూడుసార్లు పనిచేసి బండారునాయకే రికార్డు సృష్టించారు. శ్రీలంక ఫ్రీడం పార్టీ తరఫున ఆమె పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించారు. సిరిమావో రతవాత దియాస్‌ బండారునాయకే 1916 ఏప్రిల్‌ 17వ తేదీన జన్మించారు. లంక రాజధాని కొలంబోలోని సెయింట్‌ బ్రిగేడ్స్‌ కాన్వెంట్‌లో చదువుకుంది సిరిమావో. బండారునాయకే కుటుంబం బౌద్ధమతానికి చెందింది. ఆమెకు దియస్‌ బండారునాయకేతో 1940లో వివాహం జరిగింది. శ్రీలంక ఫ్రీడం పార్టీకి దాదాపు 40 ఏళ్లపాటు ఆవిరాళ కృషిని దియస్‌ బండారునాయకే అందించారు. బండారునాయకే రాజకీయ హత్యకు గురైన తర్వాత పార్టీలోకి సిరిమావో బండారునాయకే ప్రవేశించింది. సిరిమావో తొలిసారి 1960 జులై 21వ తేదీన శ్రీలంక ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టింది. 

1883: భారతదేశంలో మొట్టమొదటి సినిమా థియేటర్‌ అయిన ‘స్టార్‌’ కలకత్తాలో ప్రారంభమయ్యింది.

2009: ప్రముఖ హిందుస్తాని గాయని పద్మభూషన్‌ ,పద్మవిభూషన్‌ శ్రీమతి గంగూబాయ్‌ హంగళ్‌ పరమపదించారు.
22:
పోలండ్‌ జాతీయ దినోత్సవం.

1925: ధాశరధి కృష్ణమాచార్య జన్మించాడు.

1947: త్రివర్ణపతాకం భారత జాతీయపతాకముగా అమోదం పొందింది.

1988: ఇన్సాట్‌ 1-సి ప్రయోగించారు ఫ్రెంచి గయానా (కౌరు) నుంచి.
23:
ఇథియోపియా జాతీయదినోత్సవం.

* ఈజిప్ట్‌ జాతీయ దినోత్సవం.

1856: బాలగంగాధర్‌ తిలక్‌ జన్మించాడు.

1906: చంద్రశేఖర్‌ ఆజాద్‌ జన్మించాడు.

1927: బొంబాయి రేడియో స్టేషను నుండి రోజువారీ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

1983: కల్పాక్కం (చెన్నై దగ్గర) అణు విద్యుత్‌ కేంద్రం లో మొదటి సారిగా ఉత్పత్తి మొదలయ్యింది.
24:
1890: గ్రంథాలయోద్యమ పితామహ పద్మశ్రీ అయ్యంకి వెంకటరమణయ్య జన్మించాడు.

1932: రామకృష్ణ మిషన్‌ ప్రారంభమయ్యింది.

1935: గ్రీటింగ్‌ టెలిగ్రాం పద్ధతిని మొట్టమొదటిసారిగా అమెరికాలో ప్రారంభించారు.

1971: మహాకవి గుర్రం జాషువా మరణించాడు.
25:
ఈ రోజున ఏడుగురు రాష్టప్రతులు... నీలం సంజీవరెడ్డి (1977 లో), జ్ఞానీ జైల్‌సింగ్‌ (1982లో), ఆర్‌.వెంకట రామన్‌ (1987లో), శంకర్‌ దయాళ్‌ శర్మ (1992లో), కె.ఆర్‌.నారాయణన్‌ (1997లో), ఎ.పి.జె.అబ్దుల్‌ కలాం (2002లో), ప్రతిభా పాటిల్‌ (2007లో) అధికారం పగ్గాలు చేపట్టారు.

1978: లండన్‌ లో తొలి టెస్ట్‌ట్యూబ్‌ బేబీ లూయిస్‌ బ్రౌన్‌ జన్మించింది.
26:
ప్రముఖ నాస్తికవాది గోరా వర్ధంతి.

1856: ప్రముఖ ఆంగ్ల కవి జార్జ్‌ బెర్నార్డ్‌ షా జయంతి.

1856: ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ సూచన మేరకు లార్డ్‌ కానింగ్‌ హిం దూ వితంతు వివాహాన్ని చట్టబద్ధం చేశాడు.

1956: ఈజిప్ట్‌ ప్రెసిడెంట్‌ నాసర్‌ సూయజ్‌ కాలువని జాతీయం చేశాడు.
Kargil Memorial Day
27:
వరలక్ష్మి వ్రతం 

1844: బ్రిటీష్‌ శాస్తవ్రేత్త జాన్‌ డాల్టన్‌ మరణించాడు.
1972: నక్సలైట్‌ ఉద్యమాన్ని ప్రారంభించిన చారు మజుందార్‌ జైల్‌లో మరణించాడు.
2002: భారత ఉప రాష్టప్రతిగాను, ఆంధ్ర ప్రదేశ్‌ గవర్నర్‌ గానూ పనిచేసిన కృష్ణకాంత్‌ ఢిల్లీలో మరణించాడు.
28:
1909: ఆంధ్ర ప్రదేశ్‌ పూర్వ ముఖ్యమంత్రి, కాసు బ్రహ్మానందరెడ్డి జన్మించాడు.

1914: మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది.

1999: మొదటిసారిగా ఒక మహిళా కమాం డర్‌ ఆధ్వర్యంలో నాసా అంతరిక్ష నౌక కొలం బియా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమై న ఎక్స్‌రే టెలీస్కోప్‌ ‘చంద్ర’ను కక్ష్యలో ప్రవే శపెట్టి సరిగ్గా ఇదేరో జున భూమికి తిరిగివ చ్చింది. ఈ టెలీస్కోప్‌కు భారతీ య శాస్తవ్రేత్త అయిన సుబ్రహ్మ ణ్య చంద్రశేఖర్‌ పేరు పెట్టారు.

2007: ఇళ్ళ స్థలాల కోసం వామపక్షాలు చేసిన ఉద్యమంలో భాగంగా జరిగిన ఆంధ్ర ప్రదేశ్‌ వ్యాప్త బందులో ముదిగొండ వద్ద పోలీసు కాల్పులు జరిగి, ఏడుగురు మరణించారు.
29:
ప్రసిద్ధ పారిశ్రామికవేత్త జె.ఆర్‌.డి.టాటా జయంతి 

భారతీయ వ్యాపార వ్యవస్థను కొత్తపుంతలు తొక్కించిన వ్యాపా ర దిగ్గజం, టాటా సామ్రాజ్యాన్ని మరింత విస్తరింపజేసిన జెహంగిర్‌ రతన్‌జీ దాదాబాయ్‌ టాటా తేదీ 29 జూలై 1904న పారిస్‌లో జన్మించారు. 1877 లో జెమ్‌షెట్‌జీ టాటా ప్రారం భించిన వ్యాపారం పరిశ్రమలను ఈయన బాగా విస్తరింపజేశా రు. జెమ్‌షెట్‌జీ బావమరిది కుమారుడైన రతన్‌జీ, ఫ్రెంచ్‌ మహి ళ సుజానే బ్రెయిరీలకు జూలై 29, 1904వ సంవత్సరంలో జన్మించారు. ఈయన టాటా పగ్గాలు చేపట్టిన తరువాతనే టాటా స్టీల్‌, టాటా కెమికల్స్‌, హోటళ్ళు (తాజ్‌, లేక్‌ ప్యాలెస్‌) టైటాన్‌ వాచ్‌, టాటా టీ, లాక్మె మొదలైన సంస్థలు ఏర్పడ్డాయి. భారత దేశపు ప్రథమ ఎయిర్‌లైన్స్‌ అయిన ‘ఎయిర్‌ ఇండియా’ వ్యవస్థాప కుడు కూడా ఈయనే కావడం విశేషం. అనేక శాస్త్ర, సాంకేత సంస్థలను స్థాపించి ఆయా రంగాల వికాసానికి కృషి చేశారు. 1993లో ఆయన మరణా నంతరం భారత ప్రభుత్వం జె.ఆర్‌.డి.టాటాను ‘భారత రత్న’ పురస్కారంతో సత్కరించింది.



సినారె జన్మదినం

కరీంనగర్‌ జిల్లా హనుమాజీపేటలో జూలై 29, 1931న జన్మించారు డా సి.నారాయణరెడ్డి. ఈయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు సత్యనారాయణరెడ్డి. 1962లో ‘ఆధునికాంధ్ర కవి త్వము - సంప్రదాయాలు, ప్రయోగాలు’ అనే అంశం మీద పరిశోధన గ్రంథం రాసి పి.హెచ్‌.డి పట్టా పొందారు. ఉస్మాని యా విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్‌గా పనిచేశారు. 1952లో ‘పూలపాటలు’ అనే కావ్యంతో ప్రారంభించి నేటి వరకు సుమారు 50కి పైగా కావ్యాలు రాశారు. కర్పూర వసం తరాయలు, విశ్వనాథ నాయకుడు మొదలైన కథాకావ్యాలను మాత్రాఛందస్సులో రాశారు.



కొన్ని నృత్య నాటికలను కూడా రాశారు. భూమిక, మృత్యువు నుంచి, విశ్వంభర, మనిషి, మట్టి ఆకారం లాంటి అనేక కావ్యాలు రాశారు. మరెన్నో వచన కవ తా సంపుటాలను ప్రచురించారు. వీరు రాసిన ‘మంటలూ మానవుడూ’ సంపుటికి కేంద్ర సాహి త్య పురస్కారం లభించింది. వీరి ‘విశ్వంభర’ కావ్యానికి 1988లో ప్రసిద్ధ ‘జ్ఞానపీఠ్‌’ పురస్కారం లభించింది. ఈ బహుమతి పొందిన రెండవ తెలుగువాడు సినారె. ఇంతకు ముందు విశ్వనాథ సత్యనారాయణ ‘వేయిపడగలు’ కు మాత్రమే ఈ పురస్కారం లభించింది. అధికార భాషాసం ఘానికి అధ్యక్షులుగా, అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షులుగా పనిచేశారు.



1976: వరంగల్‌లో కాకతీయ విశ్వవిద్యాలయం ఏర్పాటయ్యింది.

1891: ప్రసిద్ధ సంఘసంస్కర్త, ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ మరణించాడు.
30:
1863: మోటార్‌ కార్ల ఇంజనీర్‌ గా జీవితాన్ని ఆరంభించి కార్ల ఉత్పత్తిదారుగా ఎదిగిన ప్రముఖ ఆటోమొబైల్‌ బిజినెస్‌ మ్యాన్‌ హెన్రీఫోర్డ్‌ జన్మించారు.

1931: ప్రసిద్ధ రచయిత పులికంటి కృష్ణారెడ్డి జన్మించాడు.

1947: ప్రపంచ ప్రఖ్యాత హాలీవుడ్‌ నటుడు, అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి ప్రస్తుత గవర్నర్‌ ఆర్నాల్డ్‌ ష్క్వార్జెనెగ్గర్‌ జన్మదినం.
31:
1880: ప్రముఖ హిందీ రచయిత అయిన ప్రేమ్‌చంద్‌ కాశీకి సమీపాన ఉన్న ఓ గ్రామంలో జన్మించారు.

1948: ‘కలకత్తా స్టేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌’ స్థాపించబడింది. భారతదేశంలోనే ఇది మొట్టమొదటి ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌.

2007: ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్‌కు ప్రతిష్ఠాత్మకమైన రామన్‌ మెగసెసె అవార్డు లభించింది.
ఆగస్టుAugust - 08
1:
ఆగస్ట్‌ 1 నుండి 7 వరకు ‘ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు’ జరుపుకుంటారు.

1899: కమలా నెహ్రు జన్మదినం.

1920: భారత జాతీయోద్యమ నాయకుడు బాలగంగాధర్‌ తిలక్‌ మరణించాడు.

1932: ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించిన ప్రముఖ బాలీవుడ్‌ నటి మీనాకుమారి జన్మించింది.
World Breast Feeding Day
2:
శ్రావణపూర్ణిమ



పింగళి వెంకయ్య జయంతి:


జాతీయ పతాక నిర్మాత పింగళి వెంకయ్య తేదీ: ఆగస్ట్‌ 02, 1878లో కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రులో జన్మించారు. బొంబాయిలో సైనిక శిక్షణ పొంది ఆఫ్రికా వెళ్లారు. బోయరు యుద్ధంలో పాల్గొ ని తిరిగి వస్తూ అరేబియా, ఆఫ్ఘనిస్తాన్‌ పర్యటించారు. 1911-44 వరకు బందరు జాతీయ కళాశాలలో అధ్యా పకునిగా పనిచేశారు. మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో భూ గర్భ శాస్త్ర పరిశోధనలు చేసి డిప్లొమా పొందారు. 1924 నుండి 1944 వరకు నెల్లూరులో ఉండి మైకా గురించి పరిశోధనలు చేశారు. 





బొగ్గు వజ్రంగా మారే విధానాన్ని గురించి ‘తల్లిరాయి’ అనే పుస్తకం రాశారు. 1916లో ‘భారతదేశమునకు ఒక జాతీయ పతాకం’ అనే గ్రంథాన్ని ర చించారు. ఈ గ్రంథంలో సుమారు 30 రకాల పతాకాలను ప్రదర్శించారు. 1921లో బెజవాడ అఖిల భారత కాంగ్రెస్‌ మహాసభలు జరిగినప్పుడు గాంధీజీ ఆదేశానుసారం త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు. గాంధీ సూచన మేరకు దానిపై రాట్నం గుర్తు చేర్చారు. స్వాతంత్య్రానంతరం నెహ్రూ సూచనమేరకు రాట్నం స్తానంలో అశోకచక్రం చేర్చబడింది. ఏప్రిల్‌ 13, 1936 నాటి ‘యంగ్‌ ఇండియా’ పత్రికలో గాంధీజీ పింగళి వెంకయ్యగారిని ప్రత్యేకంగా ప్రశంసించారు.

Raksha Bandhan 
3:
4:
జంధ్యాల పాపయ్యశాస్ర్తి జయంతి:

ఆగస్ట్‌ 4, 1912వ సంవత్స రంలో ప్రముఖ కవి జంధ్యాల పాపయ్యశాస్ర్తి జన్మించారు. వీరి కలం పే రు ‘కరుణశ్రీ’. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, ఉమర్‌ ఖయ్యూం వీరి రచనలు. కుంతి కుమారి, పుష్పవిలాపం (ఘంటసాల గానం చేశారు) మొదలైన కవితా ఖండికలు బహుళ జనాదరణ పొందాయి. మృదు మ దురమైన పద్య రచనా శైలి వీరి ప్రత్యేకత. జూన్‌ 22, 1992లో పాపయ్యశాస్ర్తి పరమపదించారు. ప్రముఖ సినీ దర్శకుడు జంధ్యాల వీరి కుమారుడే.1929: హిందీ సినీ గాయకుడు కిషోర్‌ కుమార్‌ జన్మించాడు.

1967: నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు ప్రారంభించబడింది. 
5:
1907: స్వాతంత్య్రసమరయోధుడు బెజవాడ గోపాలరెడ్డి జన్మించాడు.

1975: ప్రముఖ బాలీవుడ్‌ నటి కాజోల్‌ జన్మించింది.

1991: మొదటి మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ లీలాసేథ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమింపబడింది.
6:
ప్రతి సంవత్సరం ఆగస్ట్‌ 6వ తేదీన హిరోషిమా డే గా జరుపుకుంటారు. ఆగస్ట్‌ 6, 1945న ఉదయం 8.15 నిలకు అమెరికాకు చెందిన ‘బి29’ విమానం జపాన్‌లోని హిరోషిమా నగరం మీద బాంబు దాడి చేసింది. అగ్ని జ్వాలలతోపాటు, అణుధార్మికశక్తి చలరేగి 70 వేల మంది మరణించి ఉండవచ్చని అంచనా. అమెరికా కు 33వ అధ్యక్షుడైన హారీ ట్రూమన్‌ (1945-52) హిరోషిమా, నాగా సాకిలపై అణుబాంబులు ప్రయోగించమని ఆదేశాలు జారీచేశాడు.తెలుగు అకాడమీ ఆవిర్భావం:

తెలుగు భాషను అధికార భాషగా అభివద్ధి పరచడానిి సూచనలిచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జె.పి.ఎల్‌.గ్విన్‌ అధ్యక్షతన ఒక నిపుణుల సం ఘాన్ని ఏర్పరిచింది. రాష్ట్ర భాషనొకదానిని నెల కొల్పాలని ఈ నిపుణుల సంఘం సూచించిం ది. ఉన్నత విద్యాస్థాయిలో ప్రాంతీయ భాషల ను బోధనా మాధ్యమాలుగా ప్రవేశపె ట్టేందు కు ప్రాంతీయ భాషా సంస్థలను స్థా పించటాని కి భారత ప్రభుత్వం ఒక ప్రణాళి కను రాష్ట్ర ప్ర భుత్వాల కు 1967 లో అందిం చింది. ఈ నేపథ్యంలో ఆగస్ట్‌ 6, 1968వ సంవత్సరంలో ‘తెలుగు అకాడమీ’ స్థాపించ బడింది. పారిభా షిక పదకోశాలు, నిఘంటువులు, మోనోగ్రాఫు లు, ఇంటర్‌, డిగ్రీ తరగతు లకు పాఠ్యగ్రంథా లు, ఇతర గ్రంథాలు అన్నీ కలిపి వెయ్యికి పై గా గ్రంథాలను ఈ అకాడమీ ప్రచురించింది.1933: భారత టెస్ట్‌ క్రికెట్‌ ఆటగాడు ఎ.జీ. కృపాల్‌ సింగ్‌ జననం.

1886: మొదటి భారతీయ టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ... ‘బేబీ హర్ష’ జన్మించింది. ఈ టెస్ట్‌ ట్యూబ్‌ బేబీని అందించిన డాక్టర్‌ పేరు ఇందిర హిందూజ.

World Peace Day, Hiroshima Day
7:
8:
9:
Quit India Day, Nagasaki Day
10:
శ్రీకృష్ణాష్టమి 
Janamashtami (Vaisnava)
11:
12:
World Youth Day
13:
14:
15:
స్వాతంత్య్ర దినోత్సవం
Independence Day (India) 
16:
షబ్-ఈ-ఖాదర్
17:
జుమాత్-అల్-విదా 
Jamat-Ul-Vida
18:
పార్సీ న్యూ ఇయర్స్‌డే  
Parsi New Year 
19:
World Photography Day
20:
రంజాన్
Sadbhavna Divas,
Id-ul-Fitr
21:
Vinayaka Chaturthi 
22:
23:
24:
25:
26:
27:
28:
29:
National Sports Day (Birth Day Of Dhyanchand),
Onam
30:
31:
సెప్టెంబర్ September - 09
1:
2:
3:
4:
5:
Sanskrit Day,
Teacher’s Day (Birth Day of S.Radhakrishnan)
6:
7:
8:
World Literacy Day
9:
10:
11:
12:
13:
14:


World Fraternity and Apology Day,


Hindi Dives(Day)

15:
Engineer’s Day,
International Day of Democracy
16:
World Ozone Day
17:
18:
19:
వినాయక చవితి
Ganesh Chaturthi 
20:
Railway Police Force (RPF) Foundation Day
21:
Alzheimer’s Day
22:
23:
24:
World Deaf Day and World Heart Day
25:
26:
Day of the Deaf
27:
World Tourism Day 
28:
29:
30:
31:
అక్టోబర్ October - 10
1:
International Oldmen’s Day,International Day for the Elderly
2:
గాంధీ జయంతి
Mahatma Gandhi’s Birth Day (International Non- violence Day),
Birth day of Lal Bahadur Sastri,
International Non-violence Day; World Wetlands Day 
3:
World Habitat day 
4:
World Animal Welfare Day
5:
World Teacher’s Day
6:
World Wild animal Day
7:
8:
Indian Air Force Day
9:
World Post Day
10:
World Mental Health Day ,
National Postal Day
11:
Birthday of Loknayak Jay Prakash Narayan
12:
World Sight Day
13:
UN International Day for Natural Disaster Reduction
14:
World Standards Day,
Children’s Day
15:
మహాలయ అమావాస్య 
16:


World Food Day,


World Allergy Awareness Day

17:
International Poverty Eradication Day
18:
19:
20:
21:
World Iodine Shortage Day,
Maha Saptami 
22:
దుర్గాష్టమి
Maha Ashtami 
23:
మహర్నవమి 
Maha Navami 
24:
విజయదశమి

ఐక్యరాజ్య సమితి దినోత్సవం (అక్టోబర్‌ 24): మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత అంతర్జాతీయ సహకారం కోసం 1920లో నానాజాతి సమితి స్థాపించారు. కాని కొన్ని అగ్రరాజ్యాలు సమితి ఆశయాలను, నియ మాలను అతిక్రమించి ప్రవర్తించాయి. జపాన్‌ మంచూరియాను, ఇటలీ ఇథియోపియాను ఆక్రమించుకున్నప్పుడు ఈ సమితి ఏమీ చేయ లేకపోయింది. ఈ నేపథ్యంలో రెండవ ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచ శాంతి కోసం, ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య సహకారం కోసం ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేయాలన్న భావనకు బలం చేకూరింది. అక్టోబర్‌ 24, 1945వ సంవత్సరం ఐక్యరాజ్య సమితి చార్టర్‌ అమల్లోకి వచ్చింది. సుమారు రెండు వందల దేశాలకు పైగా సభ్యత్వం కలిగిన ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది.
1574: నాలుగో సిక్కు గురువైన గురు రాందాస్‌ అమృత్‌సర్‌ నగరాన్ని స్థాపించాడు.

1851: కలకత్తా, డైమండ్‌ హార్బర్‌ల మధ్య భారత దేశపు మొదటి టెలిగ్రాఫ్‌ లైన్‌ ప్రారంభమైంది.

1964: జాంబియా స్వాతంత్య్రం పొందింది.
United Nation (UN) Day,
Dussehra (Vijaya Dashami)
25:
కజకిస్తాన్‌ రిపబ్లిక్‌ దినోత్సవం.

1881: ప్రముఖ చిత్రకారుడు పాబ్లో పికాసో జన్మించాడు. గుయెర్నికా అనే ఈయన చిత్రం ప్రసిద్ధి చెందినది.

1951: భారత దేశపు మొట్ట మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.

1982: ప్రముఖ తెలుగు రచయిత కుందుర్తి ఆంజనేయులు మరణించాడు. ఈయనకు వచన కవితా పితామహుడు అనే బిరుదు ఉంది.
26:
1950: కలకత్తాలో మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీని మదర్‌ థెరీసా స్థాపించింది.

1962: భారత్‌ పై చైనా దాడి పర్యవసానంగా దేశంలో మొట్టమొదటిసారి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
Law Day
27:
1728: ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌ దేశాలను కనుగొన్న నావికుడు జేమ్స్‌ కుక్‌ జన్మించాడు.

1920: భారత 10వ రాష్టప్రతి కె.ఆర్‌.నారాయ ణన్‌ కేరళలోని ఉఝవూరులో జన్మించాడు.

1961: అమెరికా అంతరిక్ష సంస్థ నేషనల్‌ ఏరోనాటికల్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (నాసా) శాటర్న్‌-1 ఉపగ్రహాన్ని ప్రయోగించింది.

1971: కాంగో దేశం పేరు రిపబ్లిక్‌ ఆఫ్‌ జైర్‌గా మార్చబడింది.బక్రీద్
Id-ul-Zuha (Bakrid) 
28:
లిబర్టీ స్టాచ్యూ ఆవిష్కరించిన రోజు (అక్టోబర్‌ 28): అమెరికాలో అంతర్యుద్ధం ముగిసిన తరువాత ఆ దేశంతో స్నేహానికి చిహ్నంగా ఫ్రాన్స్‌ స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ విగ్రహాన్ని బహూకరించింది. దీని బరువు 225 టన్నులు, ఎత్తు 300 అడుగులు. దీనిని ఫ్రాన్స్‌లో తయా రు చేసి అన్ని భాగాలను విడగొట్టి నౌకలో అమె రికాకు పంపారు. అక్కడ ఈ విడిభాగాలను తిరిగి అమర్చారు. అక్టోబర్‌ 28, 1886వ సం వత్సరంలో నాటి అమెరికా అధ్యక్షుడు క్లీక్‌ లాండ్‌ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేశాడు.1924: ప్రసిద్ధ తెలుగు సినీనటి సూర్యకాంతం జన్మించింది.

1909: ప్రముఖ తెలుగు రచయిత కొడవటిగంటి కుటుంబరావు జననం.

1900: మాక్స్‌ ముల్లర్‌ వర్ధంతి.
29:
టర్కీ రిపబ్లిక్‌ దినోత్సవం.

1964: స్టార్‌ ఆఫ్‌ ఇండియాతో సహా ఎన్నో విలువైన రత్నాలు న్యూయార్క్‌లోని అమెరికన్‌ మ్యూజియం నుండి దొంగిలించబడ్డాయి.

1971: తుపాను తాకిడికి ఒరిస్సాలో 10,000 మంది మరణించారు.

1996: ప్రపంచంలోనే అరుదైన మానవ తయారీ... యురేనియంతో పనిచేసే 30 మెగావాట్ల అణు రియాక్టర్‌ తమిళనాడులోని కల్పక్కంలో పని చెయ్యడం ప్రారంభించింది.
Maharishi Valmiki Jayanti 
30:
హోమీబాబా జయంతి: ప్రఖ్యాత భారతీయ అణుశాస్తవ్రేత్తగా గుర్తింపు పొందిన హోమీ జహంగీర్‌ బాబా అక్టోబర్‌ 30, 1909వ సంవత్సరంలో జన్మిం చారు. 1934లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్‌ పూర్తిచేసి 1941- 42 మధ్యకాలంలో భారత శాస్త్ర విజ్ఞాన సంస్థ (బెంగు ళూరు) లో రీడర్‌గా పని చేశారు. టాటా మౌలిక పరిశోధనా సంస్థ (బొంబాయి) కు డైరెక్టర్‌గా, 1947-48ల మధ్య భారత దేశపు అణుశక్తి కమిషన్‌ డైరెక్టర్‌గా, 1954- 66 మధ్యకాలంలో భారత ప్రభుత్వ అణుశక్తి శాఖకు కార్యదర్శిగా పనిచేశారు. భారత ఉన్నత పౌరపుర స్కారమైన �పద్మ భూషణ్‌�తో పాటు దేశవిదేశాలకు చెందిన అనేక విశ్వ విద్యాలయాల నుండి గౌరవ డాక్టరేట్లను అందుకున్నారు. కాస్మిక్‌ కిరణాల జల్లులకు సంబంధించిన �జలపాత సిద్ధాంతం� ఆయన ఆవిష్కరణే. భారతదేశ అణుశాస్త్ర పితామహు లుగా కీర్తిగడించిన ఆయన బొంబాయి సమీపంలో మొదటి అణుపరి శోధనా కేంద్రాన్ని నెలకొల్పడంలో ప్రధాన పాత్ర వహించారు. జనవరి 24,1966 వ సంవత్సరంలో జరిగిన విమాన ప్ర మాదంలో హోమీ బాబా మరణించారు.1945: ఐక్యరాజ్యసమితి లో భారత్‌ సభ్యత్వం పొందింది.

1990: దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కార గ్రహీత వి.శాంతారాం 88 ఏళ్ళ వయసులో ముంబైలో మరణించాడు.
Worldthrift Day
31:
Death Anniversary of Indira Gandhi
నవంబర్ 
November - 11
1:
2:
Karaka Chaturthi (Karva Chouth)
3:
4:
Navy Day
5:
6:
7:
Flag Day
8:
9:
World Service Day 
10:
11:
12:
Naraka Chaturdasi 
13:
దీపావళి
Diwali (Deepavali) 
14:
Children’s Day (Birth anniversary of Jawaharlal Nehru),
Diabetes Day, Govardhan Puja
15:
Bhai Duj 
16:
International Day For Endurance
17:


World Students Day,


National Journalism Day

18:
World Adult Day,
Minorities Rights Day
19:
World Citizen Day,
 Pratihar Sashthi/Surya Sashthi (Chhat Puja)
20:
Universal Children’s Day
21:
World Television Day
22:
23:
24:
మొహర్రం
Guru Teg Bahadur's Martyrdom Day
25:

World Non-veg Prevention Day,
Muharram 
26:


World Environment Protection Day,


National Law Day

27:
28:
కార్తీక పౌర్ణమి

మహాత్మ జ్యోతిరావు ఫూలే వర్థంతి (నవం బర్‌ 28, 1890): 1827లో మహారాష్టల్రో ని పూనేలో పువ్వులమ్ముకునే మాలి (బి.సి) కు లంలో జన్మించాడు జ్యోతీరావు ఫూలే. దేవపు త్రులైన బ్రాహ్మణుల ఊరేగింపులో నువ్వు పాల్గొంటావా అని బ్రాహ్మణులు చేసిన అవ మానం ఆయన జీవితాన్ని చరిత్ర పరిశోధన కు పురికొల్పింది. నిమ్న కులాల్లోని బాలికల కోసం ఒక పాఠశాలను నెలకొల్పారు. ఆయ న రచనలలో గులాంగిరి ప్రముఖమైనది. బ్రాహ్మణులు ఈ దేశం వారు కాదని, అణగా రిన కులాలే ఈ దేశ మూలవాసులని, కుల వ్యవస్థను కూలదోయడానికి శూద్రులు, అతి శూద్రులు ఐక్యం కావాలని గులాంగిరి లో పేర్కొన్నారు. 1873లో సత్యశోధక్‌ సమాజ్‌ పేరిట ఒక సంస్థను నెలకొల్పారు. అంబేడ్కర్‌ సగౌరవంగా ఫూలేను తన గురువుగా పేర్కొన్నాడు.

1997: ఐ.కె.గుజ్రాల్‌ నాయకత్వంలోని యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడు నెలల తరువాత పడిపోయింది.
Guru Nanak Jayanti 
29:
యూగోస్లావియా జాతీయ దినోత్సవం.

1947: హైదరాబాదు నిజాం, భారత ప్రభు త్వం మధ్య యధాతథస్థితి ఒప్పందం కుదిరింది.

1993: ప్రముఖ పారిశ్రామికవేత్త, జె.ఆర్‌.డి.టాటా వర్థంతి.
30:
1858: ప్రముఖ వృక్షశాస్తవ్రేత్త, జగదీశ్‌ చంద్ర బోస్‌ జయంతి.

1915: కన్యాశుల్కం నాటక కర్త, గురజాడ అప్పారావు వర్థంతి.
31:
డిసెంబర్ December - 12
1:
 ప్రపంచ ఎయిడ్స్‌ దినం.

* పోర్చుగల్‌ స్వాతంత్య్ర దినోత్సవం.

1886: రాజా మేహంద్రప్రతాప్‌ జయంతి.

1905: ప్రఖ్యాత పాత్రికేయుడు, కవి, సంపా దకుడు నార్ల వేంకటేశ్వరరావు జననం.

1963: భారత్‌లో నాగాలాండ్‌ 16వ రాష్ట్రం గా అవతరించింది.

1965: సరిహద్దు భద్రతా దళం ఏర్పాటైంది.
Words AIDS Day
2:
బి.నాగిరెడ్డి జయంతి (డిసెంబర్‌ 2, 1912): కడప జిల్లా పొట్టింపాడు గ్రామంలో జన్మించారు బి.నాగిరెడ్డి. స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న ఆయన 1947లో చందమామ అనే పిల్లల మాస పత్రికను ప్రారంభించారు. ఆ పత్రిక క్రమ క్రమంగా 14 భారతీయ భాషల్లో ప్రచురించ బడింది. 1980 నుండి నాలుగు భాషలలో బ్రెయిలీ లిపిలో కూడా వెలువడింది. 1950 లో చక్రపాణితో కలిసి విజయ-వాహినీ స్టూడి యో స్థాపించారు.ఇది దక్షిణాసియాలోనే పెద్ద స్టూడియో. 1950లో షావుకారుతో ప్రారం భించి మాయాబజార్‌, గుండమ్మకథ,పా తాళభైరవి, అప్పుచేసి పప్పు కూడు, పెళ్ళి చేసి చూడు, మిస్సమ్మ మొదలైన వినోదాత్మక చిత్రాలు 50 వరకు నిర్మించారు. తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో కూడా కొన్ని సినిమాలు నిర్మించారు. కొన్ని చిత్రా లకు దర్శకత్వం కూడా వహించారు. తెలుగు చలనచిత్ర పితామహునిగా పేరుగాంచిన నాగి రెడ్డి రఘుపతి వెంకయ్య, దాదాసాహెబ్‌ ఫాల్కే లాంటి ఎన్నో ఉన్నత పురస్కారాలను అందుకున్నారు.బాబు రాజేంద్రప్రసాద్‌ జయంతి: స్వతంత్ర భారత తొలి రాష్టప్రతిగా సేవలందించిన బాబూ రాజేంద్రప్రసాద్‌ బీహార్‌లో 1884వ సంవత్సరంలో డిసెంబర్‌ 3న జన్మించారు. మాస్టర్‌ ఆఫ్‌ లాస్‌ డిగ్రీ పూర్తి చేసి కలకత్తా హైకోర్టు, పాట్నా హైకోర్టులలో లాయర్‌గా ప్రాక్టీసు చేశారు. న్యాయశాస్త్రంలో డాక్టరేటు పూర్తిచేసిన ఆయన పాట్నా పురపాలక సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశారు. కల కత్తా లా కాలేజీలో లెక్చరర్‌గా పనిచేశారు.చంపారన్‌ సత్యాగ్రహ సమయంలో గాంధీజీ తో ఏర్పడిన సాన్నిహిత్యం వల్ల స్వాతంత్య్రోద్య మంలో పాల్గొన్నారు. 1946 సెప్టెంబర్‌లో నెహ్రూ నాయకత్వంలో ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వంలో వ్యవసాయ శాఖామంత్రిగా పని చేశారు. రాజ్యాంగ పరిషత్తుకు అధ్యక్షుడిగా, స్వతంత్ర భారతావనికి తొలి రాష్టప్రతిగా ఎన్ని కై పన్నేండేళ్ళకు పైగా ఆ పదవిలో కొనసాగా రు. 1961లో భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు.



ప్రపంచ కాలుష్య నియంత్రణ దినం.

1975: వ్యవసాయరంగ కార్మికులకు కనీస వేతన చట్టం అమల్లోకి వచ్చింది.

1985: తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. 1998లో ఈ విశ్వవిద్యాలయం పేరును �పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయంగా మార్చారు.

1992: భారత ప్రభుత్వం పిల్లల హక్కులపై ఒప్పందాన్ని ఆమోదించింది.

1996: మర్రి చెన్నారెడ్డి వర్థంతి.
International Day forthe Abolition of Slavery
3:
ప్రపంచ పరిరక్షణ దినోత్సవం.

1889: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఖుదీరామ్‌ బోస్‌ జయంతి.

1967: ప్రపంచంలోనే తొలి గుండె మార్పిడి శస్తచ్రికిత్స దక్షిణాఫ్రికా రాజధాని కేప్‌టౌన్‌లో జరిగింది.

1971: భారత్‌-పాకిస్తాన్‌ 3వ యుద్ధం ప్రారంభం.

1979: ప్రసిద్ధ హాకీ ఆటగాడు, ధ్యాన్‌ చంద్‌ వర్థంతి.

1984: భోపాల్‌ విషవాయు దుర్ఘటనలో 2200 మంది మృతి.
World Disabled Day
4:
నౌకాదళ దినోత్సవం.

1829: సతీ సహగమనాన్ని నిషేధించారు.

1910: భారతదేశ 8వ రాష్టప్రతి అయిన ఆర్‌.వెంకట్రామన్‌ జయంతి.

1922: ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు, ఘంటసాల వెంకటేశ్వరరావు జన్మించారు.

1942: 1936లో ఏర్పడిన ఆలిండియా ప్రోగ్రెసివ్‌ రైటర్స్‌ అసోసియేషన్‌ను ఆంధ్ర శాఖగా అభ్యుదయ రచయితల సంఘం (అరసం) ఏర్పడింది.


Chemical Accidents Prevention Day,


Navy Day

5:
International Volunteers Day
6:
7:


International Civil Aviation Day,


Armed Forces Flag Day

8:
9:
Girl Child Day (Balika Divas) (India)
10:
International Human Rights Day
11:
UNICEF Day,


World Children’s Fund Day,


World Asthma Day

12:
13:
14:
National Energy Conservation Day
15:
16:
17:
18:
19:
-గోవా లిబరేషన్‌ డే.

1934: ప్రస్తుత రాష్టప్రతి ప్రతిభా పాటిల్‌ మహారాష్ట్ర లోని నాడ్‌గాన్‌ లో జన్మించారు.

1978: ఇందిరా గాంధీని లోక్‌సభ నుండి బహిష్కరించి, అప్పటి సమావేశాలు ముగిసే వరకు ఆమెకు జైలుశిక్ష విధించారు. డిసెంబర్‌ 26 న ఆమెను విడుదల చేశారు.

డిసెంబర్‌ 20:

1942: కలకత్తా నగరం పై మొదటిసారిగా జపాన్‌ వైమానిక దాడి జరిపింది.

1955: ఇండియన్‌ గోల్ఫ్‌ యూనియన్‌ ఏర్పడింది.
Liberation Day Of Goa
20:
21:
పెరిగీ దినోత్సవం.

1952: లెనిన్‌ శాంతి బహుమతి సైఫుద్దీన్‌ కిచ్లూ కు బహుకరించారు. ఈ బహుమతి పొందిన మొదటి భారతీయుడు ఈయనే.

2010: ఈ రోజున అత్యల్పంగా పగటికాలం ఉంటుంది. కానీ, ఇదే రోజు అంటార్కిటికా వలయంలో ఈ రోజంతా పగలే ఉంటుంది.
22:
1817: యోగిపుంగవునిగా గుర్తింపు పొందిన మాణిక్‌ప్రభు గుల్బర్గాలో జన్మించారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో కొందరు ఈయనను దైవ స్వరూపునిగా ఆరాధిస్తున్నారు.


మేథమెటిక్స్‌ డే (శ్రీనివాస రామానుజన్‌ జయంతి): తేది 22-12-1887వ సంవత్సరంలో తమి ళనాడులో కోమలతామ్మాళ్‌, శ్రీనివాస అ య్యంగార్‌ దంపతులకు జన్మించారు శ్రీని వాస రామానుజన్‌. విద్యార్థి దశ నుంచే గణితశాస్త్రం పట్ల అమితాసక్తి కలిగిన రామా నుజన్‌ ఎన్నో గణిత సిద్ధాంతాలను ఆవిష్కరిం చారు. ఈయన ఆవిష్కరించిన 120 గణిత సిద్ధాంతాలను కేంబ్రిడ్జ్‌ ప్రొఫెసర్‌ జి.హెచ్‌. హార్డీకి పంపారు. రామానుజన్‌ మేధస్సుకు ఆశ్చర్యపడిన హార్డీ ఆయనను బ్రిటన్‌కు ఆహ్వానించారు. అంతేకాక, 28-12-1918 న రామానుజన్‌ను ఫెలో ఆఫ్‌ రాయల్‌ సొసైటీ�గా ఎన్నుకున్నారు. దీంతో రాయల్‌ సొసైటీలో ఫెలోషిప్‌ పొందిన తొలి భారతీయు డిగా గుర్తింపు పొందారు. కేవలం 30 ఏళ్ళ వయస్సులోనే గణితంలో అనేక చిక్కు సమ స్యలను పరిష్కరించి, ఎన్నో కొత్త సిద్ధాంతా లను ఆవిష్కరించారు. క్షయవ్యాధికి గురై 1919లో స్వదేశం చేరుకున్న ఆయన 26-04-1920న పిన్నవయస్సులోనే మరణించారు. 1962లో రామానుజన్‌ 75వ జన్మదినం సందర్భంగా... భారత ప్రభుత్వం తపాలా బిళ్ళను విడుదల చేసింది. అంతేకాక, గణిత శాస్త్రం పై ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఆయన జయంతిని మేథమెటిక్స్‌ డే(గణిశాస్త్ర దినోత్సవం) గా ప్రకటించింది.
చార్లీ చాప్లిన్‌ వర్థంతి: హాస్యనటుడిగా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన గొప్ప నటుడు చార్లీ చాప్లిన్‌. ఏప్రిల్‌ 16, 1889న జన్మిం చారు. ఈయన హాస్యపు తెరల వెనుక విషాదం తొంగి చూస్తూ ఉంటుంది. హాలీవుడ్‌ రూపురేఖలు దిద్దిన మహానటుల్లో చార్లీ చాప్లి న్‌ ఒకరు. జన్మతః బ్రిటీష్‌ వాడైనప్పటికీ అమె రికా ఆయన ప్రతిభను గుర్తించి గౌరవించిం ది. 1952 ప్రాంతంలో అమెరికాను వదిలి పెట్టి స్విట్జర్లాండ్‌లో స్థిరపడాల్సి వచ్చింది. పె ట్టుబడిదారీ సమాజపు యాంత్రిక నాగరి కత లో సమాన్య మానవుని ఆవేదనను తన చిత్రా లలో అంతర్లీనంగా ప్రదర్శించాడు. కిడ్‌, లైమ్‌ లైట్‌, సిటీ లైట్స్‌, ది గ్రేట్‌ డిక్టేటర్‌, మోడర్న్‌ టైమ్‌ మొదలైనవి ఆయన ప్రసిద్ధ చిత్రాలు.
23:
-అంతర్జాతీయ రైతు దినోత్సవం (ఇంటర్నేషనల్‌ ఫార్మర్స్‌ డే). మాజీ ప్రధాని చౌదరీ చరణ్‌సింగ్‌ జన్మదినం అయిన ఈ రోజును భారత్‌లో రైతు దినోత్సవం (కిసాన్‌ దివస్‌) గా జరుపుకుంటారు.

1922: బి.బి.సి ప్రతిరోజు వార్తలు వినిపించే కార్యక్రమాన్ని ప్రారంభించింది.
Kisan Dives (Birthday Charan Singh),
Farmers Day
24:
క్రిస్‌మస్ ఈవ్ 



1524: వాస్కోడగామా వర్థంతి.


1865: శ్వేతజాతి ఆధిపత్యం తగ్గిపోవడాన్ని సహించలేని కొందరు దురహంకారులు కుక్లక్స్‌ క్లాన్‌ అనే సంస్థను స్థాపించారు.


1968: నాసా అంతరిక్షనౌక అపోలో 8లో ప్రయాణించిన వ్యోమగాములు చంద్రుడి కక్ష్యలో ప్రవేశించి ఆ ఘనత సాధించిన తొలి మానవులుగా చరిత్ర పుటలకెక్కారు. 


1973: ఇ.వి.రామస్వామి నాయకర్‌ వర్థంతి.


1986: పార్లమెంటు ఆమోదించిన వినియోగదారుల హక్కుల రక్షణ చట్టానికి రాష్టప్రతి ఆమోదం లభించింది. నాటి నుంచి ఈ రోజును జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవంగా (నేషనల్‌ కన్జ్యూమర్‌ డే) జరుపుకొంటున్నాం.


1987: తమిళనాడు రాజకీయాలను మలుపుతిప్పిన ఎం.జి.రామచంద్రన్‌ మరణించారు.


1989: దేశంలో మొదటి ఎమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ అయిన ఎస్సెల్‌ వరల్డ్‌ బొంబాయిలో ప్రారంభించబడింది.


2000: భారత్‌ కు చెందిన చదరంగం ఆటగాడు, విశ్వనాథన్‌ ఆనంద్‌ ప్రపంచ ఛాంపియనయ్యాడు. ఆ ఘనత సాధించిన తొలి ఆసియా ఆటగాడు విశ్వనాథన్‌ ఆనంద్‌.

Christmas Eve
25:


- క్రిస్మస్‌ పర్వదినం.


- మదన్‌మోహన్‌ మాలవ్యా జయంతి.


- మాజీ ప్రధాని వాజ్‌పేయి పుట్టినరోజు


- రాజాజీ వర్థంతి.


- మాజీ రాష్టప్రతి జ్ఞానీ జైల్‌సింగ్‌ వర్థంతి.


- మహమ్మద్‌ అలీ జిన్నా జయంతి.


1642: ఐజాక్‌ న్యూటన్‌ జయంతి.

Christmas
26:
బాక్సింగ్ డే 

బాక్సింగ్‌ డే (డిసెంబర్‌ 26): ఏసుక్రీస్తు పుట్టినపుడు ఆయనను చూడడానికి ముగ్గురు విజ్ఞానులు బెథ్లెహామ్‌ వెళ్ళారు. భగవంతుడిని చూడడానికి ఉత్త చేతుల్తో వెళ్ళకూడదని ముగ్గురు మూడు వస్తువులను తీసుకొని వెళ్ళారు. అందులో ఒకటి బంగారు పాత్ర, సాంబ్రాణి కొమ్మ, బోలం బెరడు. ఆనాటి ఆచారాన్ని పాటిస్తూ... ఇప్పటికీ కానుకలు ఇచ్చిపుచ్చుకుంటుంటారు. డిసెంబర్‌ 25న కానుకల బాక్సులు విప్పి చూసుకునే తీరిక ఉండదు. కనుక మరుసటి రోజు ఆ బాక్సుల ను తెరిచి చూస్తారు. కనుక డిసెంబర్‌ 26 ‘బాక్సింగ్‌ డే’గా పరిగణించబడుతోంది.
మహానటి కొమ్మారెడ్డి సావిత్రి వర్థంతి.

1893: పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా పునర్నిర్మాణానికి పాటుపడిన మావోజెడాంగ్‌ జన్మదినం.

1907: భారత జాతీయ కాంగ్రెస్‌ 23వ మహా సభలో పార్టీ సభ్యులు అతివాద, మితవాద వర్గాలుగా చీలిపోయారు. అతివాద వర్గానికి బాలగంగాధర తిలక్‌, మితవాదులకు గోపాల కృష్ణ గోఖలే నాయకత్వం వహించారు.

1925: భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపన.

1982: టైమ్‌ మ్యాగజైన్‌ ఏటా ఇచ్చే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ పురస్కారాన్ని ఆ ఏడాది ‘పర్స నల్‌ కంప్యూటర్‌’కు ఇచ్చింది. మనిషికి కాకుం డా ఆ గౌరవాన్ని ఒక యంత్రానికి ప్రకటించ డం అదే మొదటిసారి.

2004: హిందూ మహాసముద్రంలో వచ్చిన భూకంపం కారణంగా వచ్చిన సునామి పలు దేశాల్లో విధ్వంసం సృష్టించింది.
Central Reserve Police Force( CRPF) Foundation Day
27:
1797: ప్రముఖ ఉర్దూ కవి మిర్జా గాలిబ్‌ జయంతి.

1911: జాతీయ గీతం, ‘జనగణమన’ను మొదటిసారి, కలకత్తాలో, కాంగ్రెస్‌ సభలో ఆలపించారు. 

1992: అయోధ్యలో వివాదాస్పద స్థలాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది.
28:
భారత జాతీయ కాంగ్రెస్‌ స్థాపన: భారత స్వాతంత్య్రానికి ముందు 62 ఏళ్ళ క్రితం తేది 28-12-1885న వివిధ ప్రాంతాలనుండి హాజరైన 72 మంది ప్రతి నిధులు బొంబాయిలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత జాతీ య కాంగ్రెస్‌ ఆవిర్భవిం చింది. ఉమేష్‌చంద్ర బెనర్జీ మొదటి అధ్యక్షుడి ఎన్నిక య్యాడు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సమన్వ యానికి ప్రభుత్వయం త్రాంగంలోని లోపాలను బట్టబయలు చేయడానికి ఈ సంస్థ స్థాపించబడింది. అప్పనుండి నేటి వరకు కాంగ్రెస్‌ పార్టీలో ఎన్నో పరి ణామాలు చోటు చేసుకు న్నాయి. ఇప్పుడు దేశంలో నే అతిపెద్ద రాజకీయ పార్టీ గా అవతరించిన కాంగ్రెస్‌ ఈ సంవత్సరంతో 125 ఏ ళ్ళు పూర్తిచేసుకుంటోంది.- సి.ఆర్‌.పి.ఎఫ్‌ ఆవిర్భావ దినోత్సవం.

1688: మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు మధు ర (గుజరాత్‌) లో ఉన్న దేవాలయా లన్నింటినీ (సుమారు వెయ్యికి పైగా) దగ్గరుండి కూలగొట్టించాడు.

1896: కోల్‌కతా కాంగ్రెస్‌ మహాసభల్లో తొలిసారి ‘వందేమాతరం’ గీతాన్ని ఆలపించారు.
29:
అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం: జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకుగాను, దీనిపట్ల ఆందోళన వ్యక్తపరుస్తూ... 100కు పైగా దేశాలు పాల్గొన్న ఒక పెద్ద సమావేశం అమెరికాలో జరిగింది. ఈ సమావేశంలో భారత ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశం 29-12-1993న జరిగింది. అందువల్ల ప్రతి సంవత్సరం ఈ రోజును ‘అంతర్జాతీయ జీవ వైవిధ్య దినంగా పాటిస్తారు.1901: ప్రముఖ సినీ రచయిత, పింగళి నాగేంద్రరావు శ్రీకాకుళం జిల్లా, బొబ్బిలి దగ్గర ఉన్న రాజాం లో జన్మించాడు.

1953: రాష్ట్రాల పునర్విభజన విషయమై ఫజల్‌ఆలీ కమిషన్‌ ఏర్పాటయింది.

1965: భారత్‌ తయారుచేసిన మొదటి యుద్ధటాంకు, ‘వైజయంత’ ఆవడి కర్మాగారం నుండి బయటకు వచ్చింది.
30:
1530: బాబరు పెద్దకొడుకు హుమాయూన్‌ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు.

1879: భగవాన్‌ రమణమహర్షి జన్మించారు.

1887: కన్హయ్యలాల్‌ మున్షి జయంతి.

1922: రష్యన్‌ సోవియట్‌ ఫెడరేషన్‌, ట్రాన్స్‌కకేషియన్‌, ఉక్రేనియన్‌, బెలారసియన్‌ సోవియట్‌ రిపబ్లిక్‌లు నాలుగూ కలిసి ‘ద యూనియన్‌ ఆఫ్‌ సోవియట్‌ సోషలిస్ట్‌ రిపబి్‌‌ల’గా ఏర్పడ్డాయి.

1968: ఐక్యరాజ్య సమితి మొదటి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ట్రిగ్వేలీ వర్థంతి.

1973: ప్రసిద్ధ తెలుగు సినీ నటుడు, చిత్తూరు నాగయ్య వర్థంతి.

2006: ఇరాక్‌ మాజీ అధ్యక్షుడు, సద్దామ్‌ హుస్సేన్‌ను ఉరితీశారు.
31:
1600: ఈస్ట్‌ ఇండియా కంపెనీ స్థాపించబడింది.

1928: కళావాచస్పతి, ప్రముఖ తెలుగు సినీ నటుడు, కొంగర జగ్గయ్య జన్మించాడు.

1971: ప్రముఖ శాస్తవ్రేత్త డా విక్రం సారాభాయ్‌ మరణించాడు.
-->

tags:charitra lo eroju,charitra,eroju charitra lo,చరిత్రలో ఈ రోజు,చరిత్రలో,ఈ రోజు చరిత్రలో,today in history,history today,history in telugu,telugu lo history,history today in telugu,history telugu lo,telugu history.

1 comments

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.ఇట్లు - భారతీయులం